Odisha
శ్రామిక్ స్పెషల్ ట్రైన్ లో మహిళ డెలివరీ
వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ స్పెషల్ ట్రైన్ లో ఓ గర్భిణీ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాకు చెందిన మీనా కు
Read Moreవలస కూలీలను ఫ్లైట్లో సొంత ఊళ్లకు పంపిన సోనూసూద్
ప్రత్యేకమైన బస్సుల ద్వారా వలస కూలీలని వారి స్వస్థాలలకు పంపిన నటుడు సోనూసూద్… లేటెస్ట్ గా ఫ్లైట్ ద్వారా 177 మంది అమ్మాయిలను వారి సొంత ఊర్లకి పంపా
Read Moreకరోనా మహమ్మారిని మట్టుబెట్టాలంటూ.. గుడిలో నరబలి!
ప్రపంచం ఎంతటి పురోగతి సాధించినా.. మూఢనమ్మకాలు, దురాచారాలు అంతరించపోవడం లేదు. కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే దేవుడిని ప్రసన్నం చేసుకోవాలం
Read Moreకరోనాను తరిమికొట్టేందుకు నరబలిచ్చిన అర్చకుడు
కరోనాను వైరస్ ను అరికట్టేందుకు పలు దేశాల సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొనేందుకు కృషి చేస్తున్నారు. మరోవైపు కొందరు మూఢనమ్మకాలతో ప్రజలను భయపెడుతున్నారు.
Read Moreక్వారంటైన్ సెంటర్లోకి అలుగు.. కరోనా టెస్ట్ చేయనున్న డాక్టర్లు
భువనేశ్వర్: క్వారంటైన్ సెంటర్ లోకి వచ్చిన ఓ అలుగు(పాంగోలిన్)కు కూడా కరోనా టెస్టులు తప్పడంలేదు. ఒడిశాలోని కటక్ జిల్లాలోని క్వారంటైన్ సెంటర్ లోకి సోమవార
Read Moreఒడిషా, బెంగాల్ ను ఆదుకుంటామన్న అమిత్ షా
న్యూఢిల్లీ : అంఫాన్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాల స
Read Moreఅంఫాన్ ఎఫెక్ట్: పశ్చిమ బెంగాల్, ఒడిశాలకు శ్రామిక్ రైళ్లు రద్దు
అంఫాన్ సూపర్ సైక్లోన్గా మరింది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఇవాళ(బుదవారం
Read Moreఅంపన్ తుఫాను: రాష్ట్రాలను ఆదుకుంటామన్న అమిత్ షా
బెంగాల్, ఒడిశా సీఎంలకు ఫోన్ న్యూఢిల్లీ: అంపన్ తుఫాను ముంచుకొస్తున్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్
Read Moreదొంగకు కరోనా.. 30 మంది పోలీసులు క్వారంటైన్కు
భువనేశ్వర్: అరెస్టయిన ఓ దొంగకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ కావడంతో అతన్ని పట్టుకున్న పోలీసులందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
Read Moreలాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం
కరోనావైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా మే3 వరకు లాక్డౌన్ విధించారు. దాంతో ఒక రాష్ట్ర ప్రజలు మరో రాష్ట్రంలో చిక్కుకుపోయారు. వెళ్దామంటే వాహనాలు కూడా ఎక్కడి
Read Moreకరోనాతో పోరాడుతూ చనిపోయిన డాక్టర్లకు రూ.50లక్షల పరిహారం
ప్రకటించిన సీఎం నవీన్ పట్నాయక్ భువనేశ్వర్: కరోనా పేషంట్లకు ట్రీట్మెంట్ ఇస్తున్న హెల్త్ వర్కర్లు, సపోర్ట్ సర్వీస్ స్టాఫ్ చనిపోతే వారి కుటుం
Read Moreఫ్యామిలీతో పూరీ టెంపుల్ కు వెళ్లిన ఇన్ స్పెక్టర్
సస్పెండ్ చేసిన ఒడిశా సర్కార్ భువనేశ్వర్: లాక్ డౌన్ బ్రేక్ చేసి పూరీ జగన్నాథ ఆలయంలోకి వెళ్లిన ఇన్ స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీపక్ కుమార్ జ
Read Moreపట్టణ పేదలకు రూ. 100 కోట్లు కేటాయించిన ఒడిశా ప్రభుత్వం
లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఒడిశా ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు
Read More