Yadadri

భువనగిరి నియోజకవర్గంలో..పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి

    మొత్తం 18,08,585 ఓటర్లు     2,141 పోలింగ్​ సెంటర్లు     ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవ

Read More

పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : భువనగిరి లోక్​సభ నియోజకవర్గంలోని 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను కేటాయించినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్​హనుమంతు జెండగే తెలిపారు

Read More

చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్​రూమ్స్​ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్ వెలుగు :  చర్లపల్లి జైలులో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్

Read More

భువనగిరిలో రైస్‌ మిల్లులో తనిఖీలు

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ రైస్‌ మిల్లును సివిల్‌ సప్లయీస్​ ఆఫీసర్లు సోమవారం తనిఖీ చేశారు. మిల్లులో రికార్డులను పరిశీ

Read More

మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు

రికార్డ్ స్థాయి​ ఉష్ణోగ్రత నమోదు  మర్యాలలో రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు  జిల్లా అంతటా ఆరంజ్ అలర్ట్​ బయటకు రావడానికి జంకుతున్న

Read More

వడ్ల కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలి : డీఎస్​ చౌహాన్

యాదాద్రి(ఆలేరు), వెలుగు : వడ్ల కొనుగోళ్లు  మరింత వేగవంతం చేయాలని స్టేట్​ సివిల్​ సప్లయ్​ కమిషనర్​ డీఎస్​ చౌహాన్​ ఆదేశించారు. జిల్లాలోని ఆలేరు మార

Read More

రైతులకు టార్పాలిన్లు అందించాలి : డీఎస్ ​చౌహాన్

యాదాద్రి, వెలుగు: రైతులకు వెంటనే టార్పాలిన్లు అందించాలని రాష్ట్ర సివిల్​సప్లయ్​కమిషనర్​ డీఎస్​చౌహాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి భువనగిరి మం

Read More

రెండు రోజుల్లో 2,200 ఎకరాల్లో పంట నష్టం: మంత్రి తుమ్మల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానలతో నారాయణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్​కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల్

Read More

గుట్ట నర్సన్న ఆదాయం రూ.224 కోట్లు

    ఏడాది ఖర్చు రూ.214 కోట్లు       నిరుడు వచ్చింది రూ.193 కోట్లే      బ్రేక్​దర్శనాలు,

Read More

సీపీఎం పార్టీ ఒక్క చోటే పోటీ.. లక్ష ఓట్లు లక్ష్యం

భవనగిరిలో సీపీఎం ప్రచారానికి జాతీయ, రాష్ట్ర నాయకులు అభ్యర్థుల  గెలుపోటములపై ఆ పార్టీ ఓట్ల ప్రభావం యాదాద్రి, వెలుగు :  తెలంగాణలో పో

Read More

గురుకులంలో ఫుడ్​ పాయిజన్ ​ఘటనపై విచారణ కమిటీ

విషమంగానే ప్రశాంత్​ పరిస్థితి   యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలోని గురుకులంలో శుక్రవారం రాత్రి ఫుడ్​ పాయిజన్ ​కారణంగా పలువురు విద

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ ..ఉచిత దర్శనానికి 4 గంటలు

యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది . ఈ రోజు(ఏప్రిల్ 14న)  శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్

Read More

యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది.  తె

Read More