టాటా టైగర్ ఈవీ వస్తోంది..

టాటా టైగర్ ఈవీ వస్తోంది..

ఇప్పటికే నెక్సాన్‌‌‌‌ ఈవీతో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌‌‌‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్‌‌‌‌, తన రెండో ఎలక్ట్రిక్ వెహికల్‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌ ఈవీని బుధవారం లాంచ్‌‌‌‌ చేసింది. జిప్‌‌‌‌ట్రాన్‌‌‌‌ టెక్నాలజీతో  టైగర్‌‌‌‌‌‌‌‌ ఈవీని తెస్తున్నారు. ఇందులో 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.  ఈ మోడల్ కోసం  కొన్ని డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌లలో బుకింగ్స్  ఓపెన్ అయ్యాయి. రూ. 21 వేలు కట్టి వెహికల్‌‌‌‌ను బుక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 31 నుంచి వెహికల్స్ డెలివరీ స్టార్ట్ చేస్తారు.  టైగర్ ఈవీ ధర రూ. 10.58 లక్షల నుంచి ఉంది.

మరిన్ని వార్తలు