
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటి మిట్ట దగ్గర వరకు వెళ్లిన తర్వాత సాంకేతిక లోపం కారణంగా మళ్లీ శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. విమానంలో 66 మంది ఉన్నారు.