ఔటర్ కు నలువైపులా శాటిలైట్ టౌన్ షిప్ లు ఏర్పాటు: ఆర్థిక మంత్రి భట్టి
అసంపూర్తిగా ఉన్న 34,545 ఇళ్లను రూ. 305 కోట్లతో అందుబాటులోకి తెస్తున్నాం
25.35 లక్షల మంది రైతులకు రూ. 20617 కోట్ల రుణమాఫీ
ఆరు గ్యారంటీలు - రూ.56,084 కోట్లు
చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు - రూ.12,571 కోట్లు
మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు
గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
సన్నాలకు బోనస్ - రూ.1,800 కోట్లు
రాజీవ్ ఆరోగ్యశ్రీ - రూ.1,143 కోట్లు
గ్యాస్ సిలిండర్ రాయితీ - రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు
విద్యుత్ రాయితీ - రూ.11,500 కోట్లు
రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
రైతు భరోసా - రూ.18 వేల కోట్లు
అమ్మకం పన్ను ఆదాయం అంచనా రూ.37,463 కోట్లు
వాహనాలపై పన్ను ఆదాయం అంచనా రూ.8,535 కోట్లు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా రూ.19,087 కోట్లు
ఎక్సైజ్ శాఖ ఆదాయం అంచనా రూ.27,623 కోట్లు
రాష్ట్ర పన్నుల రాబడి అంచనా రూ.1,45,419 కోట్లు
బడ్జెట్లో ప్రతిపాదించిన రుణాలు రూ.69,639 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా రూ.29,899 కోట్లు
పన్నేతర ఆదాయం అంచనా రూ.31,618 కోట్లు
కేంద్రం నుంచి గ్రాంట్ల అంచనా రూ.22,782 కోట్లు
ఈ ఆర్థిక ఏడాది ముగిసే నాటికి అప్పుల అంచనా రూ.5,04,814 కోట్లు
జీఎస్డీపీలో అప్పుల శాతం 28.1గా అంచనా
రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా 43 లక్షల కుటుంబాలకు లబ్ధి
సిలిండర్ల రాయితీ కింద రూ.433 కోట్లు చెల్లించాం : భట్టి
గృహజ్యోతి పథకం ద్వారా 50 లక్షల కుటుంబాలకు లబ్ధి
గృహజ్యోతి పథకం కోసం రూ.1,775 కోట్లు రాయితీ ఇచ్చాం
ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ.5,006 కోట్లు ఆదా
అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, అదనపు కుటుంబ సభ్యుల పేర్లు నమోదు.. వాళ్లకు సన్న బియ్యం.. పౌరసరఫరాల శాఖకు 5 వేల 730 కోట్ల కేటాయింపు
భూమితో ఉన్న అనుబంధం.. తల్లితో ఉన్న అనుబంధం లాంటిది.. ధరణిలో అక్రమాల వల్ల సామాన్యులకు తీవ్ర ఆవేదన కలిగింది. వీటి పరిష్కరించటానికి కలెక్టర్లకు మాత్రమే ఉన్న అధికారాలను మార్పు చేయటం జరిగింది.
భూ భారతి చట్టాన్ని తీసుకురావటం జరిగింది. భూ యజమాన్య హక్కులను పరిరక్షించటానికి ఉపయోగపడుతుంది. భూ భారతి లావాదేవీలను సులభతరం చేసింది.
ఆయిల్ ఫాం దిగుమతులపై సుంకం విధించేలా కృషి.. దీని వల్ల ఆయిల్ ఫాం రైతులకు టన్నుకు 2 వేల రూపాయలు ధర పెరిగింది.
సన్న ధాన్యం కింటాలుకు 500 రూపాయలు అదనపు బోసన్.. సన్నరకాల వరిసాగు గణనీయంగా పెరిగింది.
గత ఖరీఫ్ తో పోల్చితే.. 40 లక్షల ఎకరాలకు పెరిగింది. గతంలో 25 లక్షల ఎకరాలు మాత్రమే
రైతన్నకు ఇచ్చి 2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసింది.. 25.3 లక్షల మంది రైతులకు.. 26 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం.
దీని వల్ల రైతులు మళ్లీ వ్యవసాయ రుణాలు పొందటానికి అవకాశం కల్పించాం... దీని వల్ల రైతులు ఆర్థిక, సామాజిక భద్రతను పెంచేందుకు కృషి చేశాం
పెట్టుబడి సాయం 2025 జనవరి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాం.. రైతులకు ఏడాదికి ఎకరానికి 12 వేల రూపాయలు అందుతాయి.
ప్రజాదనం దుర్వినియోగం కాకుండా అవకతవకలకు అడ్డుకట్ట వేసి.. రైతు భరోసా అందిస్తాం.. గ్రామ సభల్లో నిరూపించటం ద్వారా వృధాను అరికట్టాం.
రైతు భరోసాకు 18 వేల కోట్ల రూపాయలు కేటాయింపు
విద్యా రంగం- రూ.23,108 కోట్లు
పౌరసరఫరా-ల శాఖ- రూ.5,734 కోట్లు
పశుసంవర్ధకం- రూ.1,674 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
ఎస్సీ సంక్షేమం- రూ.40,232 కోట్లు
మహిళా శిశుసంక్షేమ శాఖ- రూ.2,862 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు
కార్మిక శాఖ- రూ.900 కోట్లు
పురపాలక శాఖ- రూ.17,677 కోట్లు
వైద్య రంగం- రూ.12,393 కోట్లు
విద్యుత్ రంగం- రూ.21,221 కోట్లు
ఐటీ రంగం- రూ.774 కోట్లు
పరిశ్రమలు- రూ.3,527 కోట్లు
మైనార్టీ సంక్షేమ శాఖ- రూ.3,591 కోట్లు
చేనేత రంగం- రూ.371 కోట్లు
బీసీ సంక్షేమం- రూ.11,405 కోట్లు
వ్యవసాయ శాఖకు కేటాయింపులు- రూ.24,439 కోట్లు
మూలధన వ్యయం- రూ.36,504 కోట్లు
రెవెన్యూ వ్యయం- రూ.2,26,982 కోట్లు
2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
రాష్ట్ర తలసరి ఆదాయం 3 లక్షల 79 వేల 751 రూపాయలు, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఒక లక్షా 74 వేల 172 రూపాయలు ఎక్కువ..
రాష్ట్ర వృద్ధి రేటు 9.6 శాతం. వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 17.3 శాతం
ఉపాధిలో చైనా ప్లస్ 1 పాలసీ అనుసరిస్తున్నాం, పరిశ్రమలతో 22.5 శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం
పదేళ్లలో ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
తెలంగాణ రైజింగ్ 2050తో పాలసీ
అభివృద్ధి, సంక్షేమాన్ని జోడు గుర్రాలుగా.. తెలంగాణ రైజింగ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది : భట్టి
దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలుపుతున్నాం: ఆర్థిక మంత్రి భట్టి
మా ప్రభుత్వంపై సోషల్ మీడియాలో, సొంత పత్రికలు, ఛానెళ్లలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు : ఆర్థిక మంత్రి భట్టి
అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా పాలన కొనసాగుతుంది.. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నాం : భట్టి విక్రమార్క
మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్
రాష్ట్ర బడ్జెట్ ప్రతులను శాసన సభ స్పీకర్, శాసనమండలి చైర్మన్లకు అందించిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క్
2025 - 26 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన క్యాబినెట్.
సొంత రాబడి, భూముల అమ్మకంతో నాన్ ట్యాక్స్, ట్యాక్స్ రెవెన్యూ పెరుగుతుందని అంచనాలు
విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రయారిటీ
రూ.3.10 లక్షల కోట్ల వరకు 2025–26 పద్దు?
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు