హైదరాబాద్, వెలుగు: మహర్షి వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం వాల్మీకి జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అవసరమైన బడ్జెట్ను బీసీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నిధుల నుంచి ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అధికారికంగా మహర్షి వాల్మీకి జయంతి...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- హైదరాబాద్
- October 17, 2024
లేటెస్ట్
- జీహెచ్ఎంసీలోనూ హైడ్రాకు అధికారాలు..
- పాకిస్తాన్ రెండో టెస్ట్లో..బెన్ డకెట్ సెంచరీ
- ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో నీతూ డేవిడ్
- అఖిల్కు బ్రాంజ్
- ఇండియా ఉండాల్సిందే : రిచర్డ్ థాంప్సన్
- కెనడా వైపే అమెరికా మొగ్గు : నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకు భారత్ సహకరించడంలేదని ఆరోపణ
- కొడుకు ఎంబీబీఎస్ సీటు కోసం తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్
- ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని మోసం
- వారణాసి.. నా మనసును తాకింది: ఎరిక్ గార్సెట్టి
- 24 గంటల్లో 25 డెలివరీలు
Most Read News
- Bigg Boss: ఈ వారం నామినేషన్స్లో ఆ ఇద్దరు టాప్.. డేంజర్ జోన్లో ఉన్నది వీరే!
- Weather update: తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- హోటల్ వివేరాపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల దాడులు
- హోటల్ గదులను తలదన్నేలా సకల సౌకర్యాలు.. అద్దె మాత్రం 15 రూపాయలు
- ICC T20I rankings: ఒకే ఒక్క ఇన్నింగ్స్ .. 91 మందిని వెనక్కినెట్టిన శాంసన్
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 600 ఉద్యోగాలు.. పరీక్ష లేదు, మెరిట్ ఆధారంగాఎంపిక
- న్యాయదేవత కళ్లకు తొలగిన గంతలు.. సుప్రీం కోర్టులో కొత్త విగ్రహం
- హైదరాబాదీలు బీ అలర్ట్: ఈసారి చలి చంపేస్తుంది.. అలా ఇలా కాదంట..!
- Air Taxi Initiative: బెంగళూరులో ఎయిర్ టాక్సీలు.. డర్టీ ట్రాఫిక్ కు చెక్..గంటల ప్రయాణం నిమిషాల్లోనే
- ముందైతే ఏపీలో రిపోర్ట్ చేయండి.. ఐఏఎస్లకు తేల్చి చెప్పిన హైకోర్టు