తెలంగాణం

రేపు ( ఫిబ్రవరి 27 ) ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి

ఫిబ్రవరి 27న తెలంగాణలో గ్రాడ్యుయేట్, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. 7 ఉమ్మడి జిల్లాల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పో

Read More

ఎయిర్ పోర్టులో కుంభమేళా భక్తుల ఆందోళన : ఫ్లయిట్ ఆలస్యంపై నిరసన

కుంభమేళాకు ఇవాళ ( ఫిబ్రవరి 26 ) చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ కు క్యూ కట్టారు. కుంభమేళా చివరి రోజుతో పాటు మహాశివరాత్రి కూడా కావ

Read More

వరంగల్ అగ్రికల్చర్ యూనివర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య

వరంగల్  జిల్లా మమునూరులోని జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది.  బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోన్న  రష్

Read More

గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డయ్

  ఉపాధి కూలీలకు మహాశివరాత్రి రోజు  గుడ్ న్యూస్ . ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.  ఎన్నికల కోడ్ అమల్లో

Read More

భక్తుడికి గుండెపోటు..సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

పెద్దపల్లి జిల్లా  ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి వచ్చిన భక్తుడికి గుండెపోటు వచ్చింది.  వీణవంక మండలం

Read More

వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: వేములవాడ రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్ అని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ ర

Read More

శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

శివరాత్రి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని మడ్ల రామలింగేశ్వరస్వామి ఆలయం,  గోదావరిఖనిలోని జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూ

Read More

వేలాల గట్టు మల్లన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్ ఫ్యామిలీ

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల గట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దంపతులు. మహాశివరాత్రి పర్వదినాన్

Read More

కామారెడ్డి జిల్లాలో మూడు సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ : కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేడు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్​ కేంద్రాల్లో సామగ్రిని పంపిణీ చేయనున్నట్లు కలెక

Read More

నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్​ను పరిశీలించిన కలెక్టర్

మొత్తం ఓట్లు 255, పోలైనవి 195 ​  నిజామాబాద్, వెలుగు : టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్​ ఓటింగ్​ను మంగళవారం కలెక

Read More

SLBC టన్నెల్ వద్ద అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష

ఎస్ఎల్‏బీసీ టన్నెల్ దగ్గర ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జడ్చర్ల

Read More

‘సీతారామ’ నిర్వాసితులకు రూ.50 కోట్లు విడుదల

సత్తుపల్లి, వెలుగు  :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు రూ.50 కోట

Read More

మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలి  : కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్

ఖమ్మం టౌన్, వెలుగు :  మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులన్నీ పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కేఎంసీ

Read More