
తెలంగాణం
ఎవర్రా మీరు.. కొత్త తరహాలో సైబర్ ఛీటర్స్ బెదిరింపులు.. ఎలాగంటే..
జనాల్లో విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అందినకాడికి దోచుకొనేందుకు సైబర్ ఛీటర్స్ కొత్త తరహా దందా మొదలు పెట్టారు. కరీంనగర్ లో సైబర్ క
Read Moreఘోర రోడ్డు ప్రమాదం: సూర్యాపేట జిల్లాలో బస్సు బోల్తా.. 30 మందికి తీవ్రగాయాలు
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. చింతపాలెం మండలంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 నుంచి 30 మందికి గాయాలయ్యాయి. పూ
Read MoreRain Alert: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు..ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం (ఏప్రిల్ 20) సాయంత్రం హైదరాబాద్ నగరంతోపాటు దాని చుట్టు పక్కల ప్రాంతాల
Read Moreపేద ముస్లింలకు న్యాయం జరగాలనే వక్ఫ్ చట్ట సవరణ బిల్లు: బండి సంజయ్
ఆదివారం ( ఏప్రిల్ 20 ) పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఓ వివాహానికి హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద
Read Moreఅయ్యో.. ఎందుకమ్మా ఇలా చేశావ్: హైదరాబాద్ ప్రగతి నగర్ లో కూతురికి విషం ఇచ్చి.. తల్లి ఆత్మహత్య
హైదరాబాద్ లో ఇద్దరు కొడుకులను నరికి చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.. కూతురికి విషం ఇచ్చి
Read Moreభూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తు చేసుకోవాలి : ఎం. రాజేశ్వరి
మంగాపురం తండా, నేలకొండపల్లి రెవెన్యూ సదస్సులో అధికారులు మూడో రోజు 277 దరఖాస్తులు నేలకొండపల్లి, వెలుగు : --భూ సమస్యల శాశ్వత పరిష్కారాని
Read Moreపోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ
వర్ని, వెలుగు: వర్ని, రుద్రూర్ పోలీస్స్టేషన్లను శనివారం సీపీ సాయిచైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్లు, కంప్యూటర్ సిబ్బంది
Read Moreప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు : పైడి రాకేశ్ రెడ్డి
ఆర్మూర్లో పర్యటించిన ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి వార్డుల్లో 15 రోజులకోసారి పర్యటిస్తా ఆర్మూర్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కా
Read Moreఇందూరులో రేపటి నుంచి రైతు మహోత్సవం
వేడుకకు నిజామాబాద్ ముస్తాబు నిజామాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు మహోత్సవ వేడుకలకు నిజామాబాద్ నగరం రెడీ అవుత
Read Moreమంచిర్యాల జిల్లాలో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకాలు
ఎంపీ కృషితో పెన్షన్ నిధికి రూ.140 కోట్ల నిధులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, రిటైర్డ్ కార్మికుల సంబురాలు కోల్ బెల
Read Moreసీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలి : రైతు సంఘాల నాయకులు
కామేపల్లి, వెలుగు : సీతారామ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి కామేపల్లి మండలానికి సాగు నీరు అందించాలని అఖిల పక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Read Moreశ్రీరాంపూర్లో డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ : ఏసీపీ వెంకటేశ్వర్లు
నస్పూర్, వెలుగు: అసాంఘిక కార్యకలాపాల కట్టడికి డ్రోన్ కెమెరాలతో ప్రెట్రోలింగ్ నిర్వహిస్తామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ అన్
Read Moreఆర్మూర్కు రూ.50.82 కోట్లు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్రెడ్డి రూ.50.82 కోట్ల నిధులు మంజూరు చేశారని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి
Read More