
తెలంగాణం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భారీగా చెల్లని ఓట్లు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. చెల్లని ఓట్లు ఎక్కువగా నమోదు కావడంతో అభ్యర్థుల
Read Moreమాకు కేటాయింపులు జరిగిన తర్వాతే.. ఏపీ ప్రాజెక్టులను అంగీకరిస్తాం: మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీ: కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా బేసిన్లో ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకుం
Read Moreనల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ అప్డేట్: రెండో ప్రాధాన్య ఓట్లలోనూ దూసుకుపోతున్న శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగియడంతో అధికారు
Read Moreకృష్ణా జలాల్నిఏపీ అక్రమంగా వాడుకుంటోంది: సీఎం రేవంత్
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి
Read Moreబేగంపేట నుంచి కమర్షియల్ ఫ్లైట్లు రయ్ రయ్.. త్వరలోనే ప్రారంభించే చాన్స్..!
= ఇక కమర్షియల్ ఫ్లైట్ల సేవలు! = త్వరలోనే ప్రారంభించే చాన్స్ = 2008 నుంచి హోల్డ్ లో సేవలు = 17 ఏండ్ల తర్వాత విమానాల పరుగులు = భారీగ
Read Moreటీచర్ వేధింపులు..స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకిన టెన్త్ విద్యార్థిని
వికాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. టీచర్ వేధింపులతో బిల్డింగ్ పైనుంచి దూకింది ఓటెన్త్ విద్యార్థిని. ఫిబ్రవరి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోక
Read Moreరెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదు: కోదండరాం
రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదన్నారు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం.హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లి పరిస్థితి రావొచ్చు.. అందుకే
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్
తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్న ఉద్యోగులను ఎక్కడిక్కడి ఏసీబీ రెడ్ హ్యాండెడ్
Read Moreనిజామాబాద్ జిల్లాలో అమానుషం.. తండ్రి అంత్యక్రియలకు వెళ్లినందుకు కొడుకును వెలేశారు !
మనిషి ఏఐ యుగంలోకి అడుగు పెట్టినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కులం, మతం అంటూ కట్టుబాట్లతో మానవత్వాన్ని మర్చిపోతున్నారు. కుల సంఘాలు పెట్టిన కట్టుబాట్లను అతి
Read Moreతెలంగాణ ఇంటర్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలపై ఇంటర్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య కీలక విషయాలను వెల్లడించారు. ఎల్లుండి నుంచి (మార్చి 5, 2025) నుంచి ఇంటర్
Read Moreజక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి : పైడి రాకేశ్ రెడ్డి
కేంద్ర మంత్రులను కోరిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లిలో నూతన విమానాశ్రయం ఏర్పాటుక
Read Moreసైక్లింగ్ తో శారీరక దృఢత్వం పెంపొందుతోంది
ములుగు, వెలుగు : సైక్లింగ్ తో శారీరక దృఢత్వం పెంపొందుతుందని సైక్లింగ్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో
Read Moreకేసీఆర్, కేటీఆర్ పోరాటం వల్లే ఎయిర్ పోర్ట్ : బోయినపల్లి వినోద్ కుమార్
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వరంగల్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 15 ఏండ్ల పోరాటం వల్లే మ
Read More