తెలంగాణం

ఏప్రిల్14 నుంచి దళిత, బహుజన హక్కుల సాధికారిత ప్రచారోద్యమం

డీబీఎఫ్​వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్.. ముషీరాబాద్, వెలుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్​అంబేద్కర్ జయంతి(ఏప్రిల్​14) నుంచి

Read More

ఐటీ కారిడార్​లో మరికొన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ ఆర్టీసీ అధికారులు ఐటీ కారిడార్​లో పరిధిలో మరికొన్ని గ్రీన్​మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకొస

Read More

సైబరాబాద్​ కమిషనరేట్​లో పోలీసుల స్పెషల్​ డ్రైవ్​

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్​ కమిషనరేట్​పరిధి​లోని అన్నీ పోలీస్​ స్టేషన్లలో శనివారం సైబరాబాద్​ పోలీసులు స్పెషల్​ డ్రైవ్​ చేపట్టారు. అన్నీ జోన్లలో ఐసోల

Read More

మహాత్మా.. మన్నించు! నిర్లక్ష్యానికి గురైన 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న 16 ఫీట్ల బాపూజీ కాంస్య విగ్రహం అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నది. రూ.2.25 కోట్ల

Read More

ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఇయ్యాల్నే.. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం

కరీంనగర్, నల్గొండలో ఏర్పాట్లు పూర్తి  మాక్ కౌంటింగ్ నిర్వహించిన అధికారులు రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాల్లో తేలనున్న ఫలితం కరీం

Read More

రేషన్​ కార్డుల జారీ ఎప్పుడు .. మార్చి 1 దాటినా రాని స్పష్టత

ఏడున్నర లక్షలు దాటిన దరఖాస్తులు   మీ సేవ సెంటర్లకు జనాల క్యూ  ప్రజాప్రతినిధులది ఒకమాట,  అధికారులది మరో మాట  హైదరాబాద్​

Read More

రైల్వే స్టేషన్లలో మహిళా సంఘాల స్టాల్స్.. 50 స్టేష‌‌న్లలో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

మొదటి విడ‌‌త‌‌లో 14 చోట్ల ఏర్పాటు.. ఒక్కో స్టేష‌‌న్​లో ఒక్కో వెరైటీ సికింద్రాబాద్ స్టేష‌‌న్​లో పిండి వంట&

Read More

కృష్ణా నీటి వాటాలపై కేంద్రం వద్దే తేల్చుకుందాం.. రంగంలోకి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్..

నేడు కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం రేవంత్​, ఉత్తమ్​ భేటీ సమ్మక్కసాగర్ ఎన్‌వోసీ, సీతారామ సాగర్ అనుమతులపైనా చర్చ ప్రధాని నరేంద్ర మోదీని కూడా

Read More

పదిలో పరువు దక్కేనా?.. గతేడాది 30వ స్థానానికి పరిమితమైన హైదరాబాద్

2022లో చిట్ట చివరి స్థానం మార్చి 21 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు  స్కూళ్లను విజిట్​చేయని డీఈవో ఉత్తీర్ణతా శాతం పెంచడానికి కలెక్టర్​చొరవ

Read More

కామారెడ్డి జిల్లాలో పడిపోతున్న భూగర్భజలాలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని బోర్లలో నీటి ధార క్రమంగా తగ్గిపోతోంది. ఎండల తీవ్రత, పంటల సాగుకు నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు మరింత కి

Read More

ప్రజలకి భారంగా మారుతున్న ఇసుక రేట్లు .. ట్రాక్టర్ ఇసుక(3 టన్నులు) రూ.1800కు అమ్మేవారు.. ఇప్పుడు ఏకంగా..

అనుమతులు లేకున్నా అడ్డగోలుగా తవ్వకాలు  దొడ్డి దారిన అక్రమ రవాణా పరోక్షంగా సహకరిస్తున్న కొందరు అధికారులు యాదాద్రి, వెలుగు : అక్రమ వ్యా

Read More

డేంజర్​ బెల్స్ మోగినయ్..! వరంగల్‌ ప్రజలు పీల్చే గాలి ఇంత దారుణంగా ఉందా..?

హనుమకొండలో 100 దాటుతున్న పీఎం10 లెవల్స్ డంప్ యార్డు ఎఫెక్ట్ తో మడికొండ చుట్టుపక్కలా ప్రమాదకర స్థితి ఇండస్ట్రీలు, వాహన ఉద్గారాలు, పొగ కారణమంటున్

Read More

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బరితెగిస్తున్న గంజాయి స్మగ్లర్లు!

వాహనాలతో పోలీసులను ఢీకొట్టి పారిపోతున్రు తాజాగా స్మగ్లర్​ బైక్​తో ఢీకొట్టడంతో తెగిపోయిన కానిస్టేబుల్​ కాలు ఈ వారంలోనే రెండు ఘటనలు మూడేళ్లలో ఉ

Read More