
తెలంగాణం
పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: పీసీసీ కార్యవర్గంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శనివారం గాంధీ భవన్లో
Read Moreకిచెన్ తెలంగాణ : సండే స్పెషల్.. దోసకాయతో అదిరిపోయే రుచులు!
దోస ఆవకాయ.. పేరు వింటేనే నోరూరిపోతుంటుంది చాలామందికి. అలాగే నాన్వెజ్ ప్రియులకు దోసకాయ మటన్... ఇవేకాకుండా దోసకాయతో రొట్టె కూడా చేసుకునేవాళ్లు అప్పట్లో
Read Moreగల్ఫ్ ఎక్స్గ్రేషియా నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు
మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రి హైదరాబాద్, వెలుగు: గల్ఫ్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 ల
Read Moreకాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
పీసీసీ క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ను
Read Moreఉత్సాహంగా స్ప్రింగ్ స్ప్రీ.. ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ సందడి
కాజీపేట, వెలుగు: వరంగల్ఎన్ఐటీలో కల్చరల్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. స్టూడెంట్ల ఈవెంట్లతో సందడిగా మారింది. రెండో రోజు స్టూడెంట్లు పలు ఈవెంట్లను ప్రదర
Read Moreయంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్సైట్ ఆవిష్కరించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్&
Read Moreకన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి జగదీశ్రెడ్డి
పెన్ పహాడ్, వెలుగు: సాగు నీరిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే పంటలేసుకుని రైతులు ఆగమయ్యారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం
Read Moreనీరాకేఫ్ ను గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు : నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినదని టర్మ్ అండ్ కండీషన్స్ తో దానిని గీత పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీస
Read Moreఎన్ఎండీసీ బోర్డు డైరెక్టర్గా ప్రియదర్శిని గడ్డం
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం బాధ్యతలు
Read Moreసీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
బ్లాక్మెయిల్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత పోతదా? పెద్ద గొంతేసుకుని మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు కేసీఆర్ దిగిపోతే నాకెందుకు బాధుంటది?
Read Moreఎస్ఎల్బీసీ దగ్గరికి సీఎం ఎందుకు పోలే? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మంత్రులు పిక్నిక్లా వెళ్లొచ్చారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని బీజేఎల్పీ న
Read Moreబోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ.. ఏజెంట్ సూసైడ్
కరీంనగర్: చిట్టీ డబ్బులు ఇవ్వకుండా అక్షర చిట్ ఫండ్ సంస్థ మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయిన ఏజెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీం
Read MoreSLBC టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. ఆదివారం (మార్చి 2) వనపర్తి జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
Read More