
తెలంగాణం
NMDC బోర్డు డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) డైరెక్టర్ (పర్సనల్)గా ప్రియదర్శిని గడ్డం నియమితులయ్యారు. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ నియ
Read Moreఇంత కరువులో ఉన్నారా: ఫ్రీ చికెన్ హలీం కోసం ఎగబడ్డ జనం..
బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుందన్న వార్తలు రాగానే చికెన్ కొనడమే మానేసిన జనం ఫ్రీ చికెన్ అంటే మాత్రం ఎగబడి తింటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఫ్రీ చికెన్ మ
Read Moreఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. ఇక నుంచి ‘చిల్లర’ గొడవలకు ఎండ్..!
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి చిల్లర గొడవలు లేకుండా గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ సంస్థ. ముఖ్యంగా సిటీ బస్సుల్లో తిరిగి ప్రయాణికుల కోసం క
Read Moreదేశంలో రేపటి(మార్చి 2) నుంచి రంజాన్ మాసం ప్రారంభం
దేశంలో ఇస్లాం పవిత్ర రంజాన్ మాసం ఆదివారం(మార్చి 2) నుండి ప్రారంభం కానుంది. శనివారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో మతపెద్దలు ఈ ప్రకటన చేశారు
Read Moreపామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.. మద్ధతు ధర ప్రకటించిన ప్రభుత్వం.. టన్నుకు ఎంతంటే..
పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. మద్ధతు ధర ప్రకటిస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉత్వర్వులు జారీ చేశారు. పామాయిల్ రైతులను ప్రోత్సహిస్
Read Moreహోలీ రద్దీ.. కాచిగూడ నుంచి స్పెషల్ ట్రైన్స్
దేశంలో అంత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. ఈ పండగ వస్తోందంటే, లక్షలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోతుంటారు. ఈ సమయంలో రైలు టికెట్లు బుక్ అవ్వడం
Read Moreఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఇక నుంచి సరఫరా ఇలాగే చేయాలి: సీఎం రేవంత్
గనుల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇసుక, ఇతర గనుల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. ఇక నుంచి ఇసుక సరఫరా TGMDC ద్వారానే
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో కొత్త ఎత్తిపోతల పథకం మంజూరు.. ఎక్కడంటే..
ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రజల దాహార్తి, కరువును తీర్చేందుకు మరో కొత్త ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది ప్రభుత్వం. కొత్త పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా
Read Moreనాలుగు కాళ్లతో పుట్టిన కోడి పిల్ల.. బర్డ్ ఫ్లూ ఎఫెక్టేనా.. ?
బర్డ్ ఫ్లూ వల్ల జనం చికెన్ కొనడం మానేశారు.. కానీ, ఫ్రీగా చికెన్ పంపిణీ చేస్తే మాత్రం ఎగబడి తింటున్నారు జనం. బర్డ్ ఫ్లూ వల్ల జరుగుతున్న నష్టాన్ని భర్తీ
Read Moreమహబూబాబాద్ జిల్లాలో కిడ్నీ దందా.. ఫ్యామిలీకి తెలియకుండా కిడ్నీ అమ్మిస్తూ వ్యాపారం.. చావు బతుకుల మధ్య బాధితులు
మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా మాయమాటలు చెప్పీ.. డబ్బులు వస్తాయని నమ్మించి ఓ వ్యక్తి కిడ్డీ అమ్మించారు కొందరు వ్యక్తు
Read Moreఅక్షర చిట్ ఫండ్ మోసం : చిట్టీదారుల డబ్బులు ఇవ్వలేక ఏజెంట్ ఆత్మహత్య
చిట్ ఫండ్ కంపెనీలో ఏజెంట్ గా చేస్తూ.. అంతో ఇంతో కమిషన్ వస్తే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చునని.. చుట్టాలతో, తెలిసిన వాళ్లతో చిట్టీలు వేయించి.. చివరికి వ
Read MoreSLBC టన్నెల్ ప్రమాదం: ఆ నలుగురు ఎక్కడున్నారో గుర్తించాం: మంత్రి జూపల్లి
SLBC టన్నెల్ ప్రమాదంలో టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసేందుకు పనులు వేగంగా జరుగుతున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ర్యాడార్ ద
Read Moreహైదరాబాద్లో ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ క్లినిక్ మూసివేత: మస్క్ రియాక్షన్ ఏంటో చూడండీ..!
ప్రపంచదేశాలకు ఆర్థికసాయం అందించే యూఎస్ ఎయిడ్ (USAID) సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసి
Read More