తెలంగాణం

నిఘా కరువు .. క్రైమ్ కు కేరాఫ్ గా మారిన సిటీ శివార్లు

దాడులు, హత్యలతో తరచూ అలజడి ఆకతాయిలకు అడ్డాగా మారిన రింగ్ రోడ్డు పరిసరాలు స్టేషన్ల మధ్య బార్డర్ సమస్యలతో పెట్రోలింగ్ ప్రాబ్లం పర్యవేక్షణ లేక ద

Read More

బాబ్లీ గేట్లు ఓపెన్.. ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల

బాసర, వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం శనివారం ఎత్తారు.

Read More

వరంగల్​ఎయిర్ పోర్ట్‎పై.. బీజేపీ, కాంగ్రెస్ క్రెడిట్ వార్

ఖిలా వరంగల్( మామునూరు), వెలుగు: వరంగల్ సిటీలోని మామునూరు ఎయిర్ పోర్ట్‎పై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు క్రెడిట్ కోసం ఘర్షణకు దిగారు. శనివారం ఎయిర్ పోర

Read More

బీసీలకు మెడికల్ విద్య దూరం చేసే కుట్ర : రిటైర్డ్​జస్టిస్ ఈశ్వరయ్య

ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ చైర్మన్ ఈశ్వరయ్య ఆరోపణ 550 జీఓను అమలు చేస్తేనే బీసీ విద్యార్థులకు సీట్లని వ్యాఖ్య  బషీర్​బాగ్, వెలుగు: బీసీ విద్యార్

Read More

SLBC ఘటనకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత: బీజేపీ ఎల్పీ

ఎస్ఎల్​బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్​బీసీ ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వం, సీఎందేనని నిర్మల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్​

Read More

కేవలం నాలుగు నిమిషాల్లో చోరీ.. ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి..రూ.30లక్షలతో పరారీ

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మహేశ్వరం మండలం రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎం పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. కారులో  వచ్చిన నలుగురు గుర్తు తెల

Read More

కామారెడ్డిలో దారుణం: భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నం

 కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలో శనివారం నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త, ఆ తరువాత అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్

Read More

పామాయిల్ గెలలు.. టన్నుకు రూ. 20,871 : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఏడాదిలో రూ.7 వేలకు పైగా ధర పెరిగింది హైదరాబాద్, వెలుగు: పామాయిల్ గెలల ధర టన్నుకు రూ.20,871కి పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Read More

నియోజకవర్గానికో అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్

  ఐటీఐలన్నింటినీ ఏటీసీలుగా అప్​గ్రేడ్ చేయాలి: సీఎం రేవంత్​   ఐటీఐలు లేనిచోట ఏటీసీలను ఏర్పాటు చేయాలి అవసరమైన నిధులు వెంటనే అందిస్తమ

Read More

వారఫలాలు: మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు

వారఫలాలు (మార్చి 2 వతేది నుంచి మార్చి8 వ తేది వరకు) : మేషరాశి వారికి   ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అయితే అనవసరంగా ఖర్చులు పెరిగే అవక

Read More

ఎన్నారైను బెదిరించిన నకిలీ రిపోర్టర్​పై కేసు

మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నిర్మాణం విషయంలో ఎన్నారైను బెదిరించిన ఓ ఫేక్​ న్యూస్​ రిపోర్టర్ పై ఆసిఫ్​నగర్​ పోలీసులు కేసు ఫైల్​చేశారు. ఇరాదుల్లా ఖాన్(53)

Read More

ఇంటర్ పరీక్షలకు రెడీ

 మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు  ఉమ్మడి జిల్లాలో 96 సెంటర్ల ఏర్పాటు    పరీక్షలకు హాజరుకానున్న 54,607 విద్యార్థులు 

Read More

శంషాబాద్​ ఎయిర్​పోర్టులో మరో పోలీస్​స్టేషన్ ఓపెన్

శంషాబాద్, వెలుగు: శంషాబాద్​ఎయిర్​పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో పోలీస్​స్టేషన్​ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. శంషాబాద్​

Read More