తెలంగాణం

వ్యవసాయాన్ని పండగలా మార్చింది కాంగ్రెస్సే: మంత్రి దామోదర

హైదరాబాద్: వ్యవసాయం అంటే దండగ కాదు పండగలా మార్చింది కాంగ్రెసేనని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం (ఏప్రిల్ 18) రాయికోడ్ ఆత్మ కమిటీ చైర్మన్

Read More

హైదరాబాద్ కోకాపేటలో సుడిగాలి బీభత్సం

హైదరాబాద్ లోన ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది.  పలు చోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలి దుమారానికి  చెట్లు విరిగి

Read More

ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు..చస్తే బాధలు పోతాయా?: సజ్జనార్

హైదరాబాద్: కష్టం వచ్చిందని క్షణికావేశంలో ప్రాణాన్ని తీసుకోని ఏం సాధిస్తామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు జోగులాంబ గద

Read More

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: TG EAPCET-2025 పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. TG EAPSET-2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్

Read More

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.. ‘భూ భారతి’ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి

ములుగు జిల్లా: ములుగు జిల్లా వెంకటాపూర్లో చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా  సురేఖ పర్యటించారు. వెంకటాపూర్లో భూ భారతి

Read More

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే నానుడిని తిరగరాశారు.. సీఎం రేవంత్ ట్వీట్

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే నానుడిని ప్రభుత్వ ఆస్పత్రులు తిరగరాస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం వైరల్ గా మారింది. ప్రభుత్వ ఆస్ప

Read More

హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకం .. చైర్ పర్సన్ గా రాధిక అరుణ్ కుమార్

వైస్ చైర్ పర్సన్ గా స్రవంతి కిశోర్ రెడ్డి హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కె

Read More

భూ భారతితో సమస్యలు పరిష్కారం : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త చట్టం భూ భారతితో రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర

Read More

కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ నేతలపై కేసులు : కాంగ్రెస్ నేతలు

సూర్యాపేట, వెలుగు : కక్ష సాధింపుతోనే కాంగ్రెస్‌ అగ్రనేతలపై కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులతో గాంధీ కుటుంబాన్ని భయపెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత

Read More

ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం : ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్, వెలుగు : ప్రభుత్వంపై బీఆర్ఎస్​నాయకులు అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోమని ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. గురువారం పట్టణంలోని పన్నాలగూడెం క్య

Read More

ఆలింపూర్​ సమీపంలో లారీ బోల్తా..  మామిడికాయల లోడు ఖాళీ

బచ్చన్నపేట, వెలుగు:  మామిడికాయల లోడుతో  వస్తున్న లారీ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్​ సమీపంలో బుధవారం అర్ధరాత్రి బోల్తాపడింది. స

Read More

మళ్లీ నష్టపోతున్నాం.. సరైన పరిహారం ఇవ్వండి .. మంత్రిని కోరిన చింతలపాలెం రైతులు

మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు : ఎంబీసీ(ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) లిఫ్ట్ ద్వారా రెండోసారి భూములు కోల్పోతున్నామని, తమకు వీలైనంత ఎక్కువ పరిహారం ఇవ్వాలన

Read More

శాశ్వత పరిష్కారమే భూభారతి ధ్యేయం : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

ఆళ్లపల్లి, వెలుగు: రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా ప్రభుత్వం భూ భారతిని ప్రారంభించిందని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. పోర

Read More