
తెలంగాణం
వానాకాలం నాటికి కరకట్ట పూర్తవ్వాలి : ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు: వానాకాలం నాటికి కరకట్ట పనులు పూర్తవ్వాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఇంజినీర్
Read Moreఅకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల, వెలుగు: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హనుమకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గురువారం అకాల వర్షంతో న
Read Moreభూభారతితో భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్ పమేలా సత్పతి
గన్నేరువరం, వెలుగు: భూ సమస్యల పూర్తి పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నార
Read Moreశాంతి భద్రతలను పరిరక్షించండి : కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర,
కామారెడ్డి, వెలుగు: నిరంతరం అందుబాటులో ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారులు కృషి చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. గురువారం
Read Moreజగిత్యాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: ప్రజల సహకారంతో జగిత్యాల పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని
Read Moreనస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లో..కల్లు దొరకక వింతగా ప్రవర్తిస్తున్న బాధితులు
బీర్కూర్, వెలుగు: నస్రుల్లాబాద్, బీర్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కల్తీ కల్లుకు ఈ నెల 7న సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమతి లేని కల
Read Moreరాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం : మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
రాయికల్, వెలుగు: రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. రాయికల్మండలం అల్లీపూర్ గ్రామంల
Read Moreమానవపాడులో షాపుల కూల్చివేతను అడ్డుకున్న గ్రామస్తులు
మానవపాడు, వెలుగు: ఆర్టీసీ డిపో స్థలంలో షాపుల కూల్చివేతను గురువారం మానవపాడు గ్రామస్తులు, షాపుల యజమానులు అడ్డుకున్నారు. డీడీలు కట్టించుకొని, నోటీసులు ఇవ
Read Moreగోదావరిఖనిలో కాంగ్రెస్ శ్రేణుల నిరసన
గోదావరిఖని/మెట్పల్లి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గురువారం గో
Read Moreనాలుగేండ్ల కింద తండ్రి .. నాలుగు రోజుల కింద తల్లి మృతి .. అనాథలైన ముగ్గురు చిన్నారులు
అచ్చంపేట, వెలుగు : తల్లిదండ్రుల మృతితో ముగ్గురు పిల్లలు అనాథలు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్మండలం లక్ష్మీపల్ల
Read Moreఏప్రిల్ 19 నుంచి నుంచి కొండారెడ్డిపల్లిలో కంటి వైద్య శిబిరం
వంగూరు, వెలుగు: ఈ నెల 19 నుంచి 26 వరకు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో శంకర నేత్రాలయ (ఎంఈఎస్ యూ), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శి
Read Moreరైతులకు న్యాయం చేసేందుకే భూభారతి : కలెక్టర్ రాహుల్ రాజ్
తూప్రాన్, మనోహరాబాద్, వెలుగు: భూభారతితో రైతులకు న్యాయం చేయడమే ప్రధాన ధ్యేయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో భూ
Read Moreఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం స్పీడ్గా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గు
Read More