తెలంగాణం

క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదు: పీసీసీ చీఫ్

హైదరాబాద్: క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బండి సంజయ్ విజ్ఞ తతో మాట్లాడితే మంచిదన్నారు.

Read More

ఉద్యోగాలు కల్పనలో బీఆర్ఎస్ ఫెయిల్.. మేం 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం: ఎమ్మెల్యే వివేక్​

12 ఏండ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం చూసిండ్రు  మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 55 వేల ఉద్యోగాలు ఇచ్చినం  ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస

Read More

నోరు తెరిస్తే హిందూ, ముస్లిం.. చిల్లర మాటలు మానేయండి: మంత్రి సీతక్క

చేసిన అభివృద్ధి లేదు.. సబ్జెక్టు లేదు ఓట్ల విద్వేషాలు రెచ్చగొట్టవద్దు  బండి సంజయ్ పై మంత్రి సీతక్క ఆగ్రహం హైదరాబాద్: కేంద్ర మంత్రి బం

Read More

ఈ ఏడు జిల్లాల్లో వైన్స్ బంద్.. 3 రోజులు మందు దొరకదు..

హైదరాబాద్: ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న కారణంగా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి మెదక్, నిజామా

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. 27న పోలింగ్

గురువారం ( ఫిబ్రవరి 27 ) పట్టభద్రుల, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్,

Read More

నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు

నల్గొండ: ఫిబ్రవరి 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థ

Read More

హైదరాబాద్ లో పిల్లలను అమ్మే గుజరాత్ ముఠా గుట్టురట్టు : అక్కడ కిడ్నాప్ చేసి ఇక్కడ అమ్మకం

హైదరాబాద్ లో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. జాయింట్ ఆపరేషన్ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ, చైతన్యపురి పోలీసులు నిందితులను అదుపులోకి తీస

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇస్తే.. మేమే తేలుస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసులో

Read More

ఢిల్లీకి సీఎం రేవంత్.. అట్నుంచి అటు కుంభమేళాకు వెళ్లే అవకాశం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ(మంగళవారం) సాయంత్రం 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరి వెళతారు. ప్రధాని నరేంద్ర మ

Read More

SLBC టన్నెల్ రెస్క్యూపై కొందరు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు: మంత్రి ఉత్తమ్..

SLBC టన్నెల్ రెస్క్యూ నాలుగోరోజు కొనసాగుతోంది. శనివారం ( ఫిబ్రవరి 21, 2025 ) జరిగిన ఈ ప్రమాదంలో గల్లంతైన 8 మంది కార్మికుల కోసం రెస్క్యూ జరుగుతోంది. నా

Read More

బండి సంజయ్ కి ఓటు వేసినోళ్లు బాధపడుతున్నారు: పీసీసీ చీఫ్ మహేశ్

బండి సంజయ్ కు ఓటేసిన వాళ్ళు బాధపడే పరిస్థితి  వచ్చిందన్నారు టీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.  మత విద్వేషాలు రెచ్చ గొట్టి లబ్ధి పొందడం బండి

Read More

మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరుఫున నందిని గుప్తా.. ఎవరీ అందాల సుందరీ..?

ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అందులోనూ తెలంగాణ రాజధాని హైదరాబాద్‎లో ఈ పోటీలు జరగడం గమనార్

Read More

కేంద్రమంత్రి బండి సంజయ్ కి ఎంపీ చామల కౌంటర్

కేంద్రమంత్రి బండి సంజయ్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా పాక్ మ్యాచ్ తో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండి

Read More