
తెలంగాణం
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు : డాక్టర్ కె.లక్ష్మణ్
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు పదేండ్లు అధికారంలో ఉన్న పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్య
Read Moreమంచిర్యాల జిల్లాలో పట్టభద్రుల సంకల్ప సభ సక్సెస్
ఆకట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం తాను చెప్పింది నమ్మితేనే కాంగ్రెస్కు ఓటేయాలని పిలుపు మంచిర్యాల, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర
Read Moreరైతులు నష్టపోకముందే కృష్ణా నీటి పంపకాలు జరపాలి : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు డిమాండ్
తల్లాడ, వెలుగు : రాష్ట్రంలోని రైతులు నష్టపోకముందే కృష్ణా జలాల పంపకాలు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు కేంద్ర ప్రభుత్వానికి కోరారు
Read Moreసనత్నగర్లో ప్రమాదకరస్థాయిలో ఎయిర్ పొల్యూషన్..కారణం ఇదేనా!
డేంజర్జోన్లో సనత్నగర్! తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. మీటర్లో 431 ఏక్యూఐ నమోదు హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లోని సనత్ నగర్
Read Moreఏపీ వాటా అయిపోయింది..ఇక శ్రీశైలం నీళ్లు మాకే..తేల్చిచెప్పిన తెలంగాణ
ఇప్పటికే ఏపీ చాలా ఎక్కువ నీటిని వాడుకున్నది ఏపీకి మిగిలింది 27 టీఎంసీలే..34 టీఎంసీలు ఎట్ల ఇస్తరు? మాకూ ఆయకట్టుంది.. మేమింకా116 టీఎంసీలు వాడుకోవ
Read Moreపేరుకు పోయిన బురద.. రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు.. మూడ్రోజులుగా టన్నెల్లోనే
8 మందిని కాపాడేందుకు అడుగడుగునా ఆటంకాలు ఆగని సీపేజ్.. కూలుతున్న మట్టి పెల్లలు.. మరింత పేరుకుపోతున్న నీరు, బురద ఆదివారం 13.4 కి.మీ. దాకా వెళ్లి
Read Moreఈ బిల్ కలెక్టర్ కలెక్షన్ కింగ్.. మస్తు పైసలు తీస్కుంటూ ఏసీబీకి దొరికిండు..!
ఏసీబీ ఎన్ని దాడులు చేసి అవినీతి తిమింగళాలలను పట్టుకుంటున్నా కొందరు అధికారుల తీరు మారడం లేదు. లంచానికి మరిగిన అధికారులు చిన్న పని చేయాలన్నా చేయి తడపాల్
Read Moreకేటీఆర్, హరీష్.. మోదీ కాళ్లు పట్టుకున్నది నిజం కాదా..?: సీఎం రేవంత్
కేటీఆర్, హరీశ్ రావు.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్న మాట వాస్తవమా కాదా అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్
Read Moreకూకట్పల్లి జేఎన్టీయూలో జాబ్ మేళా.. రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు జీతం.. వెయ్యికిపైగా జాబ్స్.. త్వరపడండీ
జాబ్స్ కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు కూకట్ పల్లి జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. జేఎన్టీయూ యూనివర్సిటీలో మార్చి 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్
Read Moreఫాంహౌస్లో కూసోని ప్రభుత్వంపై కుట్రలు.. కేసీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను ప్రజలు తిరస్కరించి
Read Moreపిలిస్తే పలుకుత లేరు.. అరిచినా ఎలాంటి స్పందన లేదు: ఎస్ఎల్బీసీ ఘటనపై మంత్రి జూపల్లి
హైదరాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలిన ఘటనలో 8 మంది ఆచూకీ లభించలేదు. అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వారిని ఎలాగై
Read Moreసొ‘రంగం’లోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ సొరంగం నుంచి 41 మందిని బయటికి తెచ్చింది వీళ్లే..!
=8 మందిని రక్షించేందుకు ఆరుగురు మైనర్ల రెస్క్యూ = ఎండోస్కోపిక్, రోబోటిక్ కెమెరాల ద్వారా టన్నెల్ స్థితిగతులపై అంచనా హైదరాబాద్/నాగర్ కర్నూల్: శ్రీశై
Read Moreమార్చి 31లోపు రైతులందరి ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు: సీఎం రేవంత్
మంచిర్యాల: మార్చి 31 లోపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ స
Read More