
తెలంగాణం
జగిత్యాలలో ఆస్తి కోసం అన్నను చంపిన చెల్లెళ్లు
100 గజాల స్థలంలో వాటా కోసం కట్టెలతో దాడి జగిత్యాల పట్టణంలో దారుణం జగిత్యాల రూరల్, వెలుగు : ఆస్తి కోసం ఇద్దరు చెల్లెళ్లు కలిసి అన్నను హత్య చే
Read Moreటీబీఎం.. లోపలికెళ్తే అక్కడే!..భారీ రాతి గుట్టలు తొలిచే మెయిన్ మిషిన్
గంటకు 2.4 మీటర్ల మేర తవ్వకాలు అమెరికా నుంచి తెప్పించిన ప్రభుత్వం టీబీఎం మొత్తం పొడవు 132.4 మీటర్లు.. బరువు1,500 టన్నులు పని పూర్తయ్యాక ఎక్కడి
Read Moreఎండాకాలం..నీటి కరువు రాకుండా చూడాలి
సముద్ర మట్టం (సీ లెవెల్) నుంచి తెలంగాణ పీఠభూమి ఎత్తు 536 మీటర్లు. ఈ విషయాన్ని గ్రహించిన నాటి కాకతీయ పాలకులు వర్షాల ద్వారా వచ్చే నీటిని ఒడ
Read Moreబీజేపీ కోసమే బీఆర్ఎస్ పోటీ చేస్తలే : మంత్రి శ్రీధర్బాబు
పార్లమెంట్ ఎన్నికల టైంలోనే వారి బంధం స్పష్టమైంది కరీంనగర్, వెలుగు : బీజేపీ క్యాండిడేట్ను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్న
Read Moreవాటర్ బాటిల్ దాచి పెట్టిండని..స్టూడెంట్ ను కడియంతో కొట్టిన టీచర్
తలను స్కానింగ్ తీయించగా కనిపించిన కొట్టిన దెబ్బ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లా గన్నేరువరం జెడ్పీ స్కూల
Read Moreఆదివాసీ ఎరుకలను ఎస్టీ–ఎ గ్రూపులో చేర్చాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు ముషీరాబాద్, వెలుగు: అత్యంత నిరుపేదలైన ఆదివాసీ ఎరుకలను ఎస్టీ– ఎ గ్రూపులో చేర్చాలని  
Read Moreమాదాపూర్ శిల్పారామంలో..కట్టిపడేసిన భరత నాట్య ప్రదర్శన
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బెంగళూరులోని సుముఖశ్రీ కళా కుటీర నుంచి వి
Read Moreఎమ్మెల్సీగా గెలిపించండి.. చేతల్లో చూపిస్తా
కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టీచర్ల సమస్యలు తనకు తెలుసునని, గెలిపిస్తే పరిష్కారానికి క
Read Moreఎమ్మెల్సీగా గెలిపించండి..మహిళా టీచర్లకు ఎలక్ట్రికల్ బైక్
టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ..బాండ్ పేపర్ ప్రచారం మెదక్, వెలుగు: కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేస్త
Read More10 రోజుల్లో గురుకుల రిజల్ట్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ర్ట వ్యాప్తంగా 2025– 26 అకడమిక్ ఇయర్కు 5, 6, 7, 8, 9 క్లాసుల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన గురుకుల ఎంట్రన్స్
Read Moreరూ.49 వేల కోట్లు కావాలి.. ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ అధికారుల ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూపొందించింది. రూ.49.44 వేల కోట్లతో బడ్జెట్ తయారు చేసి రాష్ట్ర
Read Moreగర్మిళ్లపల్లిలో బంగారం కోసం వృద్ధురాలి మర్డర్
చేతులు కట్టేసి, గోనెసంచిలో కుక్కి బావిలో పడేసిన దుండగులు మొగుళ్లపల్లి (టేకుమట్ల), వెలుగు : బంగారు గొలుసుతో పాటు వెండి కడియాల కోసం గుర్తు తెలియ
Read Moreత్వరలో ఎలక్ట్రిక్ ఆటోలకు పర్మిట్లు!
ఈవీ పాలసీ ఉన్నా కొత్త ఆటోలకు నో పర్మిషన్ పాత ఆటోను స్ర్కాప్ చేస్తేనే అనుమతి మంత్రి పొన్నం హామీతో ఆటో డ్రైవర్లలో ఆనందం హైదరాబాద్సి
Read More