
తెలంగాణం
భూపాలపల్లి జిల్లాలో ఘోరం : డబ్బా పాలు తాగిన చిన్నారి కవలలు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డబ్బా పాలు తాగిన నాలుగు నెలల కవలలు మృతి చెందిన ఘటన అందరిని కలిచివేస్తోంది. పసికందులు మృతితో ఆ గ్రామంలో విషా
Read Moreతక్షణమే ఏపీకి వెళ్లండి: డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను రిలీవ్ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 22) ప్రభుత్వం ఉత్
Read Moreకరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం గెలిచి సీఎంకు గిఫ్ట్ ఇద్దాం : కొండా సురేఖ
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు మెదక్ ఇన్ ఛార్జ్ మంత్రి కొండా సురేఖ. ఇది మన సిట్టిం
Read Moreతప్పయ్యింది క్షమించండి.. ఇకపై బెట్టింగ్ ప్రమోషన్లు చేయను: ఇన్ఫ్లూయెన్సర్ నాని
ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ వంటివి ఎంతో మందిని పొట్టనబెట్టుకుంటున్నాయి. డబ్బుపై వ్యామోహంతో అమాయకులు తమకు తెలియకుండానే బెట్టింగ్, పేకాటక
Read Moreశవాల మీద పేలాలు ఎరుకునే సంస్కృతి మీది, మీ పార్టీది : కోదండరెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నార
Read More8 మందిని కాపాడేందుకు ఆర్మీని రంగంలోకి దింపుతున్నాం: SLBC టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నారని, అందులో ఆరుగురు జేపీ అసోసియేట్ కార్మికులు, మరో ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారని.. వారిని కాపాడేందుకు ఎన్డీఆర
Read Moreహైదరాబాద్ సిటీ శివార్లలో 3 రోజులు మందు బంద్.. బార్లు, వైన్ షాపులు మూసివేత
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ సిటీ శివార్లలో మూడు రోజులు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో  
Read Moreనిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 14,236 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మే
Read Moreబీజేపీలో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
నిజామాబాద్: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాదిరి
Read Moreకేసీఆర్,కేటీఆర్,హరీశ్.. జనాభా లెక్కల్లోనే లేరు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ,కేటీఆర్, హరీశ్ రావు జనాభా లెక్కల్లోనే లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ని అవకాశాలు ఇచ్చిన.. వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు.
Read Moreకులగణన నూటికి నూరు శాతం పక్కా.. బలహీన వర్గాలకు ఇదే భగవద్గీత,బైబిల్, ఖురాన్ : సీఎం రేవంత్
కులగణన నూటికి నూరు శాతం పక్కా అని సీఎం రేవంత్ అన్నారు. కులగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. కులగణనలో
Read Moreమూసీ కూల్చివేతల్లో ఉద్రిక్తత.. మలక్ పేటలో కూల్చివేతలు అడ్డుకున్న మూసీ బాధితులు..
హైదరాబాద్ లో మూసీ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా మలక్ పేటలో కూల్చివేతలు చేపట్టింది. ఈ
Read Moreమంత్రుల వ్యాఖ్యలతో బెంగళూరు ప్రజల్లో మొదలైన టెన్షన్.. ఆ విషయంలో హైదరాబాద్ సేఫేనా..?
బెంగళూరు ప్రజల్లో టెన్షన్ మొదలైంది. సాక్షత్ ఉపముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ‘‘బెంగళూరును ఇక
Read More