
తెలంగాణం
వికారాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.. లారీని ఢీకొన్న మట్టి టిప్పర్..
టిప్పర్ లతో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మట్టి తరలింపు మట్టిని తొలగించి రోడ్డును చదును చేసిన టిప్పర్ యజమాని నుజ్జునుజ్జయిన టిప్పర్ ముందుభ
Read Moreఏపీ అడిగిందని కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం వాయిదా
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) అత్యవసర సమావేశం సోమవారానికి వాయిదా పడింది. సమావేశం వాయిదాపై రెండు తెలుగు రాష్ట్ర
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీజేపీ మాత్రమే పోటీ చేస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఫిబ్రవరి 27న జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానా
Read Moreబీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానమే
కేంద్రప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సమానమేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు.. ఎంపీ పురంధరేశ్వని అన్నారు. ప్రధానమంత్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదల
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హరీష్ రావు పేషీలో పని చేసిన వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పరుశురాం చంచల్ గూడ జైలు నుంచి విడ
Read Moreకాలేజీకి వెళ్లాలని తల్లిదండ్రుల ఒత్తిడి.. ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య..
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. కాలేజీకి వెళ్ళమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ( ఫిబ్రవరి 21 )
Read Moreసేవాలాల్ చూపిన మార్గం ఆచరణీయం : మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గం ఆచరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం జి
Read Moreశ్రద్ధగా చదివి గొప్ప స్థాయికి ఎదగాలి
ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఖమ్మం టౌన్, వెలుగు : శ్రద్ధగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, మరో నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాల
Read Moreరైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ, వెలుగు: రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మండలంలోని ఏనెమీది తండాలో రూ
Read Moreఅడవుల్లో పండ్ల చెట్ల పెంపకమే కోతుల సమస్యకు పరిష్కారం : సిద్ధార్థ్ విక్రమ్ సింగ్
ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ కారేపల్లి, వెలుగు: అటవీ ప్రాంతంలో పండ్ల చెట్లు పూర్తిగా తగ్గిపోవడం వల్లే కోతులు వ్యవస
Read Moreప్యారానగర్లో డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలి : సీపీఎం నేత చుక్కా రాములు
సంగారెడ్డి టౌన్ వెలుగు: ప్యారానగర్లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్యార్డును సీఎం రేవంత్రెడ్డి వెంటనే రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
Read Moreప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇసుక రవాణా చేయాలి : రామగుండం సీపీ శ్రీనివాస్
ముత్తారం, వెలుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేయాలని రామగుండం సీపీ శ్రీనివాస్ సూచించారు. గురువారం ముత్తారం మండలం ఖమ్మంపల్లి
Read Moreప్రతీది గుర్తుపెట్టుకొని ఏం చేస్తావ్.. కేటీఆర్ ? : విప్ ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, వెలుగు: కలెక్టర్, ఉన్నతాధికారులను వ్య
Read More