
తెలంగాణం
నల్గొండలో 12 మంది పంచాయతీ ఆఫీసర్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు
నల్గొండ జిల్లాలో 12 మంది మండల పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులిచ్చారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జనరల్ ఫండ్స్ ఆగం చేశారని కలెక్టర్
Read Moreలిఫ్ట్లో ఇరుక్కున్న నాలుగేళ్ల బాలుడు..కాపాడిన హైడ్రా DRF బృందాలు
హైదరాబాద్: నాంపల్లిలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్ లో నాలుగేళ్ల బాలుడు చిక్కుకుపోయాడు. లిఫ్ట్లో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. సమయానికి హైడ్రా DRF బృం దాల
Read Moreపదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.?..కేసీఆర్, కిషన్ రెడ్డిలకు రేవంత్ సవాల్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ..11 ఏళ్లు మోదీ పాలన.. ఏడాది కాంగ
Read Moreపాలమూరు పూర్తి చేసి ఉంటే.. ఏపీతో పంచాయతీ ఉండేది కాదు: సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీతో పంచాయతీ ఉండేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. పాలమ
Read Moreపాలమూరు జిల్లా కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా: సీఎం రేవంత్
ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చుచేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో మెడికల్ కాలేజీ,హాస్టల్ ని
Read Moreగుడ్ న్యూస్ : మహిళలకు ఏడాదికి రెండు క్వాలిటీ చీరలు : సీఎం రేవంత్
త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్..సొంత ఆడబిడ్డలకు ఇచ్చిన
Read Moreకోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ లో జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నా
Read Moreఆదిలాబాద్లో చికెన్ ప్రియులకు షాక్.. వారం రోజుల పాటు చికెన్ మార్కెట్ బంద్
ఆదిలాబాద్: ఆదిలాబాద్లో చికెన్ మార్కెట్ బంద్ అయింది. వారం పాటు చికెన్ మార్కెట్ క్లోజ్ చేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. బర్
Read Moreవికారాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.. లారీని ఢీకొన్న మట్టి టిప్పర్..
టిప్పర్ లతో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మట్టి తరలింపు మట్టిని తొలగించి రోడ్డును చదును చేసిన టిప్పర్ యజమాని నుజ్జునుజ్జయిన టిప్పర్ ముందుభ
Read Moreఏపీ అడిగిందని కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం వాయిదా
హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) అత్యవసర సమావేశం సోమవారానికి వాయిదా పడింది. సమావేశం వాయిదాపై రెండు తెలుగు రాష్ట్ర
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు బీజేపీ మాత్రమే పోటీ చేస్తోంది.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఫిబ్రవరి 27న జరగనున్న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎన్నికల్లో బీజేపీ మాత్రమే అన్ని స్థానా
Read Moreబీజేపీ ప్రభుత్వానికి..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ సమానమే
కేంద్రప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలు రెండూ.. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ సమానమేనని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు.. ఎంపీ పురంధరేశ్వని అన్నారు. ప్రధానమంత్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదల
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హరీష్ రావు పేషీలో పని చేసిన వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పరుశురాం చంచల్ గూడ జైలు నుంచి విడ
Read More