తెలంగాణం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం : మంత్రి పొంగులేటి

ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే వైరా నియోజకవర్గానికి అత్యధిక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం..  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ ​చేయాలి : శ్రీజ

ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ మధిర, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్పీడప్​చేయాలని ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీజ అధికారులకు సూచించారు. &n

Read More

మార్చి 12న ఢిల్లీకి హౌసింగ్ అధికారులు

పీఎం ఆవాస్​లో ఇండ్ల మంజూరుపై కీలక భేటీ 9 లక్షల ఇండ్లు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్రం ప్రపోజల్స్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు పీఎం ఆవాస్ యోజన స్క

Read More

ఎల్ఆర్ఎస్ చెల్లింపులపై ఆసక్తి : కలెక్టర్ క్రాంతి 

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో లేఔట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నవారు పూర్తి స్థాయి ఫీజు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకు

Read More

గ్రూప్​ 2 లో  మెదక్​ జిల్లా టీచర్​కు స్టేట్​3వ ర్యాంక్

మెదక్ (కొల్చారం), వెలుగు: గ్రూప్​ 2 ఫలితాల్లో మెదక్​ జిల్లా కొల్చారం మండలం అంసాన్​పల్లి జడ్పీ హైస్కూల్​లో స్కూల్​ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మనోహర్​ ర

Read More

జైపూర్‌‌ ప్లాంట్‌ నిర్మాణానికి బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం

40 నెలల్లో ప్లాంట్‌ పూర్తి చేయాలి: సింగరేణి సీఎండీ ఎన్‌.బలరామ్‌ పనులు వెంటనే ప్రారంభిస్తామన్న బీహెచ్ఈఎల్ జీఎం పార్థసారథి దాస్ 

Read More

మాతా శిశు మరణాలను నియంత్రించాలి : కలెక్టర్ ​రాహుల్​రాజ్​

 మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా డాక్టర్లు, ఏఎన్ఎంలు​పనిచేయాలని కలెక్టర్​ రాహుల్​రాజ్​సూచించారు. మంగళవారం మెదక్

Read More

ప్యారానగర్​ డంప్​ యార్డు రద్దు చేయాలి : కన్వీనర్​ రాజయ్య

పీసీబీ ఆఫీస్​ ముందు ప్రజా సంఘాల ఐక్య వేదిక ధర్నా రామచంద్రాపురం, వెలుగు: ప్యారానగర్​ డంప్​యార్డు ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాల పోర

Read More

వేలం వేసిన వడ్ల సేకరణకు గడువు పెంపు

మరో మూడు నెలలు పొడిగిస్తూ సర్కార్‌‌ జీవో జారీ  హైదరాబాద్, వెలుగు: గతంలో వేలం వేసిన వడ్లను బిడ్డర్లు మిల్లర్ల నుంచి సేకరించేందు

Read More

మెదక్ ​నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే రోహిత్​రావు సూచిం

Read More

గ్రూప్ 1లో నిర్మల్ విద్యార్థికి 455 మార్కులు

నిర్మల్, వెలుగు: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో నిర్మల్​కు చెందిన ఎర్రవోతు సాయి ప్రణయ్ సత్తా చాటాడు. 455 మార్కులు సాధించారు. ప్రభుత్వ టీచర్

Read More

అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టండి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పీసీసీ చీఫ్ దిశా నిర్దేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప

Read More

కుభీర్ మండలంలో రూ.7.68 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం

కుభీర్/భైంసా, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. కుభీర్ మండలంలోని డ

Read More