తెలంగాణం

మరో న్యాయవాది హఠాన్మరణం.. సికింద్రాబాద్ కోర్టులో కుప్పకూలిన న్యాయవాది

హైకోర్టులో వాదనలు వినిపిస్తూ గుండెపోటుతో వేణుగోపాల్ రావు అనే న్యాయవాది మరణం మరువక ముందే.. మరో న్యాయవాది కోర్టు ఆవరణలో కుప్పకూలి మరణించారు. బుధవారం ( ఫ

Read More

సిద్దిపేట జిల్లా.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో అపశృతి

సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం జబ్బపూర్ గ్రామంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది.  జెండా ఆవిష్కరిస్త

Read More

రైతుల ఉసురు తగిలే KCR మంచాన పడ్డడు: మంత్రి కోమటిరెడ్డి

సూర్యాపేట: పెద్దగట్టు లింగమంతుల స్వామి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ ర

Read More

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. వరద సాయం నిధులు రిలీజ్

ఢిల్లీ: దేశంలోని 5 రాష్ట్రాలకు విపత్తు, వరద సాయం కింద నిధులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు రూ.

Read More

NIA కస్టడీకి షేక్ ఇలియాస్ అహ్మద్.. ఐదు రోజుల అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో అరెస్ట్ అయిన షేక్ ఇలియాస్ అహ్మద్‎ను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) క

Read More

విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే TGSRTC గుడ్ న్యూస్‌

హైదరాబాద్: విజ‌య‌వాడ రూట్‌లో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) గుడ్ న్యూస్‌ చెప్పింది. హైద&zw

Read More

SBI బ్యాంకులోనే రైతుల ధర్నా: పత్తి అమ్మిన డబ్బులు ఇవ్వటం లేదంటూ ఆందోళన

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: తమ ఖాతాలో జమైన డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ ఆదిలాబాద్ ఎస్బీఐలో రైతులు మంగళవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. పట్టణంల

Read More

Velugu Exclusive: ఏపీ నీళ్ల దోపిడీ ఇంత దారుణమా.. పదేళ్లలో దోచుకున్న లెక్కలివే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లోనే ఏపీ తన దోపిడీకి తెరదీసింది. కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకుపోతున్నది. 11 ఏండ్లలో కరువు సంవత్సరాలు సహా ఏ

Read More

Velugu Exclusive: శ్రీశైలం డ్యాంలో గొయ్యిపై పట్టించుకోని ఏపీ.. ఫౌండేషన్ దాటి క్రాకులు

శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్ అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్​ పూల్ ​గొయ్యి టెట్రాపాడ్స్​తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన ఎన్డీఎస్ఏ చైర్మన్​

Read More

Velugu Exclusive : హైదరాబాద్లో ద్రాక్ష తోటలు కనుమరుగు : 2 వేల ఎకరాల నుంచి 200 ఎకరాలకు పరిమితం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు తియ్యని ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు.  కీసర, మేడ్చల్‌‌, ఘట్‌‌కేసర్‌‌, శామీర్&zwn

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కరీంనగర్ సిటీ, వెలుగు: రానున్న  గ్రాడ్యుయేట్లు, టీచర్‌‌‌‌‌‌‌&zwn

Read More

పేట్​సంగెం హైస్కూల్ లో టీచర్​గా మారిన కలెక్టర్

కామారెడ్డి, వెలుగు : గాంధారి మండలం  పేట్​సంగెం హైస్కూల్ ను మంగళవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ తనిఖీ చేశారు.  పదో తరగతి విద్యార్థులతో  ఫ

Read More

గవర్నమెంట్​ ల్యాండ్​ కబ్జాలపై కలెక్టర్​ సీరియస్

ప్రభుత్వ భూమి కబ్జాలపై చర్యలు తీసుకోండి కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు  నిజామాబాద్, వెలుగు : ప్రభుత్వ భుముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని

Read More