
తెలంగాణం
హక్కున్న భూమి రికార్డుల్లో చేరకపోతే భూభారతిలో ఇలా అప్లై చేసుకోండి..!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భూభారతి రూల్స్ రిలీజ్ చేసింది. ఇక కోర్టుల చుట్టూ తిరగక్కర్లేదని, అప్పీళ్లకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. త్వరలోనే
Read Moreభూభారతి రూల్స్ రిలీజ్.. భూధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జారీ ఇలా..
భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, ప్రస్తుతమున్న సమస్యలను పరిష్కరించడంపైనే దృష్టి కేంద్రీకరిస్తూ భూభారతి రూల్స్ను ప్రభుత
Read Moreహైదరాబాద్ సురానా గ్రూప్ పై ఈడీ దాడులు.. వెలుగులోకి షాకింగ్ అంశాలు..
హైదరాబాద్లో సురానా గ్రూప్పై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే.. బుధవారం ( ఏప్రిల్ 16 ) సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ సురానా గ్రూప
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం విచారణ.. చెట్లు మాత్రం నరకొద్దన్న అత్యున్నత ధర్మాసనం
న్యూఢిల్లీ: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చెట్ల నరికివేతను సమర్ధించుకోవద్దని, వాటిని ఎలా పునరుద్దరణ చేస్తారనే ప్రణాళ
Read Moreపిల్లలు ఏం పాపం చేశార్రా : ఆదిలాబాద్ లో స్కూల్ పిల్లలపై విషప్రయోగం..
ఆదిలాబాద్ లో దారుణం జరిగింది.. గవర్నమెంట్ స్కూల్ పిల్లలపై విషయప్రయోగం కలకలం రేపింది. జిల్లాలోని ఇచ్చోడ మండలం ధరంపురి గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్ లో జ
Read Moreఖమ్మం జిల్లాలో దారుణం.. కంట్లో కారం చల్లి మామపై కోడలి దాడి.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న కోడలు
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కంట్లో కారం చల్లి మామపై కోడలు దాడి చేసింది. కంట్లో కారం చల్లడంతో ఆ వృద్ధుడు ఆర్తనాదాలు చేశాడు. ఈ దాడికి పాల్పడిన సదరు
Read Moreఈ మూడు రోజులు జాగ్రత్త.. ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి ఎండలు
Read Moreకొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి.. కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య
కొడుకు వివాహేతర సంబంధానికి తండ్రి బలి కారుతో గుద్ది, కారం చల్లి గొడ్డళ్లతో నరికి హత్య నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం నడింపల్లిలో ఘటన
Read Moreభద్రాచలంలో రాములోరి తలంబ్రాలకు మస్తు డిమాండ్
భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో ఈ నెల 6న శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణం తలంబ్రాలకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ కార్గో ద్వారా తెలుగు రాష్ట్
Read Moreఏసీబీ వలలో యూబీడీ డిప్యూటీ డైరెక్టర్
రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు గచ్చిబౌలి, వెలుగు: బిల్లులు క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ
Read Moreమెట్పల్లి మార్కెట్లో పసుపు క్వింటాల్కు రూ.15 వేలు
మెట్పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో మంగళవారం పసుపు రికార్డు ధర పలికింది. క్వింటాల
Read Moreఇండ్లు కట్టి ఏండ్లయినా ఇస్తలేరు!
మెదక్ జిల్లాలో వృథాగా 700 డబుల్బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలు మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: బీఆర్ఎస్హయాంలో
Read Moreబాబోయ్.. అఘోరి నిజ స్వరూపం బయటపడింది.. వర్షిణితో పెండ్లికి ముందు ఇంత జరిగిందా..?
పద్మారావునగర్, వెలుగు: అఘోరి అలియాస్ శ్రీనివాస్ తన భర్త అని, వాడుకుని వదిలేశాడని కరీంనగర్ కు చెందిన రాధిక అనే మహిళ చెప్పింది. మంగళవారం రాణిగంజ్
Read More