
తెలంగాణం
వనపర్తిలోని పీర్లగుట్టపై మంటలు
మంటలు అర్పడంతో తప్పిన పెను ప్రమాదం వనపర్తి, వెలుగుః వనపర్తి పట్టణంలోని చందాపూర్ రోడ్డులో పీర్ల గుట్టపై చెలరేగిన మంటలను ఆర్
Read Moreగద్వాలకు అగ్రికల్చర్ కాలేజీ మంజూరు చేయాలి : రామచంద్రారెడ్డి
గద్వాల టౌన్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాకు కొత్తగా అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రధాన కార్యదర్
Read Moreగ్రామాలాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
కోడేరు, వెలుగు: గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం పెద్ద కొత్
Read Moreపద్మశాలీ సంఘం అధ్యక్షుడి ఎన్నికలో ఉద్రిక్తత
శాయంపేట, వెలుగు: పద్మశాలీ మండలాధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలాధ్యక్ష
Read Moreఆదివాసీల ఆచారాలను కాపాడుకోవాలె
కొత్తగూడ, (గంగారం), వెలుగు : ఆదివాసీల ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క కోడలు, ములుగు నియోజకవర్గ లీడర్ కుసుమాంజలీ సూర్య అన్నారు. మహబూబాబాద
Read Moreవరంగల్ సీపీకి ఘనంగా వీడ్కోలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనర్గా పని చేసి, బదిలీపై రామగుండం కమిషనరేట్ కు వెళ్తున్న అంబర్ కిశోర్ ఝాకు పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికార
Read Moreసిద్దిపేట జిల్లాలో వరి సాగుకు తెగుళ్ల బాధ .. ఆందోళనకు గురవుతున్న రైతులు
పెరుగుతున్న మొగిపురుగు, అగ్గితెగులు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో వరి పంటకు మొగిపురుగు, అగ్గితెగులు సోకుతుండడంతో రైతులు ఆందోళనకు గురవు
Read Moreతంగాల్లపల్లిలో వేణుగోపాల స్వామి కల్యాణానికి రావాలని మంత్రికి ఆహ్వానం
కోహెడ, వెలుగు: మండలంలోని తంగాల్లపల్లిలో సోమవారం జరిగే వేణుగోపాలస్వామి కల్యాణానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్థానిక నాయకులు ఆహ్వానించారు. ఆదివ
Read Moreనిర్లక్ష్యపు నిప్పు.. మొక్కలకు ముప్పు
నేరడిగొండ, వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నేరడిగొండ మండలంలో నేషనల్ హైవేకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. అయితే కొందరు నిర్ల
Read Moreఎస్పీ గౌస్ ఆలంకు ఘనంగా వీడ్కోలు
ఆదిలాబాద్, వెలుగు: కరీంనగర్ కమిషనర్గా బదిలీపై వెళ్తున్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలంకు ఆదివారం పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా జిల్లా హెడ్ క్వార
Read Moreభైంసా మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరేస్తం : ఎమ్మెల్యే రామారావు పటేల్
భైంసా, వెలుగు: బైంసా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించు
Read Moreమక్కల కొనుగోళ్లకు సర్కారు సన్నాహాలు
మార్క్ఫెడ్ ద్వారా సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు ఈ యేడు 7.89 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో సాగైన పంట రూ.2,225 మద్దతు ధరతో కొనుగోళ్లకు ఏర్పాట్
Read More4,961 సైబర్ నేరాల్లో రూ.43.31 కోట్లు రీఫండ్
మెగా లోక్ అదాలత్లో1,83,182 కేసులు పరిష్కారం హైదరాబాద్, వెలుగు: సత్వర పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులు, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదా
Read More