
తెలంగాణం
సెల్ టవర్లను తొలగించాలి.. శంషాబాద్లో కాపుగడ్డ వాసుల ఆందోళన
శంషాబాద్, వెలుగు: తమ ఇండ్ల మధ్య ఉన్న సెల్ టవర్లను తొలగించాలంటూ శంషాబాద్ మున్సిపల్ ఆఫీస్ను కాపుగడ్డ కాలనీ వాసులు ముట్టడించారు. సోమవారం కార్యాలయం ముందు
Read Moreఇప్పటికీ కుటుంబ సభ్యులను గుర్తుపట్టని శ్రీతేజ్
ట్యూబ్ ద్వారానే ఆహారం హెల్త్ బులిటెన్ విడుదల హైదరాబాద్, వెలుగు: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్కు ఇంకా ట్రీట
Read Moreగడ్డం వివేక్, వంశీకృష్ణ కృషికి అభినందనలు
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో 17035 / 17036 ఖాజీపేట-– బల్
Read Moreప్రేమించి పెండ్లి చేసుకోకపోవడంతో.. యువతి ఆత్మహత్య
పేట్ బషీరాబాద్ లేడీస్ హాస్టల్లో ఘటన జీడిమెట్ల, వెలుగు: ప్రేమించిన వ్యక్తి పెండ్లి చేసుకోకపోవడంతో పేట్ బషీరాబాద్పరిధిలో ఓ యువత
Read Moreజనగామ జిల్లాలో ఫైర్ సేఫ్టీ అంతంతే .. అగ్ని ప్రమాదాలతో తప్పని టెన్షన్
అరకొర వసతులతో స్టేషన్లు.., సిబ్బంది కొరత జనగామ జిల్లా ఫైర్ ఆఫీసర్కు ఆఫీసే లేదు జనగామ, వెలుగు : జనగామ జిల్లాలో అగ్ని మాపక శాఖ అరకొర వసత
Read Moreమహిళల స్వయం ఉపాధికి నవరత్నాలు
కంప్యూటర్, టైలరింగ్, బ్యూటిషీయన్ కోర్సులు పూర్తి చేసిన మహిళలు స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు సబ్సిడీలు ఇస్తామని ప్రకటించిన పర
Read Moreఉమ్మడి మెదక్ జిల్లాకు 4 యంగ్ ఇండియా స్కూల్స్
సంగారెడ్డి జిల్లాలో రెండు.. మెదక్, సిద్దిపేట జిల్లాలకు ఒక్కోటి 20 - 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం ఒకేచోట దాదాపు 25 వేల మందికి నాణ
Read Moreనలుగురూ ఉమ్మడి జిల్లా వారే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానం
కాంగ్రెస్ నుంచి శంకర్ నాయక్, దయాకర్ సత్యంకు సీపీఐ, శ్రవణ్కు బీఆర్ఎస్ నుంచి ఛాన్స్ నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాకు సముచిత స
Read Moreఇసుక తరలించేందుకు..కృష్ణా నదిలో రోడ్డు !..నారాయణపేట జిల్లాలో ఇసుక మాఫియా నిర్వాకం !
రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకం నదిలోని మట్టి రోడ్డు గుండా కర్నాటకకు తరలింపు పట్టించుకోని ఆఫీసర్లు ఓ రాజకీయ నాయకుడి కనుసన్న
Read Moreపటాన్చెరు సమీపంలో పైప్లైన్కు లీకేజీ.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
రోజంతా కొనసాగిన రిపేర్లు పలు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా హైదరాబాద్సిటీ, వెలుగు: పటాన్చెరు సమీపంలోని మొఘల్&zwnj
Read Moreగాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ మైనార్టీ నేతల ఆందోళన
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మైనారిటీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. సోమవారం నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద క
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో నాలుగు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు
ఇకనైనా స్పీడ్ అందుకునేనా? గత అక్టోబర్ లో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన తాజాగా ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు స్కూళ్లు మంజూరు ఒక్
Read Moreఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలు.. సీపీఐ నేతలపై కేసు
బషీర్బాగ్, వెలుగు: ఛత్రపతి శివాజీ మహారాజ్ ను పలువురు సీపీఐ నాయకులు అవమానించారని రాష్ట్రీయ వానరసేన ఇచ్చిన ఫిర్యాదుతో 9 మందిపై నారాయణ గూడ పోలీసులు కేసు
Read More