తెలంగాణం

చేగుంటలో డబుల్ ఇండ్లు కేటాయించాలని ఆందోళన

మెదక్ (చేగుంట), వెలుగు: చేగుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పేదలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో  చేశారు.

Read More

ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం ఎకరం స్థలం కేటాయిస్తాం : ఆది శ్రీనివాస్

విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల/వేములవాడవెలుగు: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్‌‌‌&zwnj

Read More

చిల్వేరు గ్రామంలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం

మిడ్జిల్, వెలుగు: మండలంలోని చిల్వేరు గ్రామంలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. ఎస్సై శివనాగేశ్వర్  నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నె

Read More

రాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు

వేములవాడ, వెలుగు: వరుసగా సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో స్వామ

Read More

ఇంట్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్

ఇల్లెందు, వెలుగు:  ఇంట్లో చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు ఇల్లెందు డీఎస్పీ ఎన్. చంద్రభాను తెలిపారు. సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్​లో ఏర్పాట

Read More

వరంగల్ సభకు కార్యకర్తలు తరలాలి : వద్దిరాజు రవిచంద్ర

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎర్రుపాలెం, వెలుగు : వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు పార్టీ కార్యకర్తలు  తరలిరావాలని ఎంపీ వద్దిరాజు రవిచం

Read More

అంబేద్కర్ ​స్ఫూర్తితో ముందుకు సాగుదాం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

 రాజ్యాంగంతో దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది   కోల్ బెల్ట్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులకే కాకు

Read More

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం : రాందాస్ నాయక్

ఎమ్మెల్యే రాందాస్ నాయక్  కారేపల్లి, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. మండలంలోని ర

Read More

కాంగ్రెస్ ప్రభుత్వంపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పా

Read More

ఉడిపి హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్సీ

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణంలోని హైదరాబాద్  రోడ్డులో గల తిరుమల థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ ను ఎమ్మెల్సీ కే

Read More

యాదగిరిగుట్టకు బ్యాటరీ వాహనాలు

రూ.16 లక్షల విలువైన వాహనాలను అప్పగించిన ఎస్బీఐ చైర్మన్  యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్టేట్ బ

Read More

హైదరాబాద్ లో కిరాతకం: వృద్ధురాలిని చంపి శవంపై డ్యాన్సులు చేసిన సైకో..

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.. ఈ ఘటన గురించి విన్నోళ్లు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రాను రాను మనుషుల్లో పెరిగిపోతున్న సైకోతనానికి ఈ ఘటన నిదర్శనమని

Read More