
తెలంగాణం
చేగుంటలో డబుల్ ఇండ్లు కేటాయించాలని ఆందోళన
మెదక్ (చేగుంట), వెలుగు: చేగుంటలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పేదలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
Read Moreప్రజల సంక్షేమమే ఎజెండాగా పాలన : మంత్రి శ్రీధర్బాబు
అంబేద్కర్
Read Moreఎస్సీ స్టడీ సర్కిల్ కోసం ఎకరం స్థలం కేటాయిస్తాం : ఆది శ్రీనివాస్
విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల/వేములవాడవెలుగు: సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎస్సీ స్టడీ సర్కిల్&zwnj
Read Moreచిల్వేరు గ్రామంలో తల్లి, ముగ్గురు పిల్లలు అదృశ్యం
మిడ్జిల్, వెలుగు: మండలంలోని చిల్వేరు గ్రామంలో ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైంది. ఎస్సై శివనాగేశ్వర్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నె
Read Moreరాజన్న సన్నిధిలో పోటెత్తిన భక్తులు
వేములవాడ, వెలుగు: వరుసగా సెలవులు రావడంతో వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం భక్తులతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. దీంతో స్వామ
Read Moreఇంట్లో చోరీ చేసిన దొంగ అరెస్ట్
ఇల్లెందు, వెలుగు: ఇంట్లో చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు ఇల్లెందు డీఎస్పీ ఎన్. చంద్రభాను తెలిపారు. సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్లో ఏర్పాట
Read Moreవరంగల్ సభకు కార్యకర్తలు తరలాలి : వద్దిరాజు రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఎర్రుపాలెం, వెలుగు : వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కు పార్టీ కార్యకర్తలు తరలిరావాలని ఎంపీ వద్దిరాజు రవిచం
Read Moreఅంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం : చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రాజ్యాంగంతో దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది కోల్ బెల్ట్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దళితులకే కాకు
Read Moreరైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నాం : రాందాస్ నాయక్
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కారేపల్లి, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తెలిపారు. మండలంలోని ర
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వంపై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పా
Read Moreఉడిపి హోటల్ ప్రారంభించిన ఎమ్మెల్సీ
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల తిరుమల థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ ను ఎమ్మెల్సీ కే
Read Moreయాదగిరిగుట్టకు బ్యాటరీ వాహనాలు
రూ.16 లక్షల విలువైన వాహనాలను అప్పగించిన ఎస్బీఐ చైర్మన్ యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి స్టేట్ బ
Read Moreహైదరాబాద్ లో కిరాతకం: వృద్ధురాలిని చంపి శవంపై డ్యాన్సులు చేసిన సైకో..
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.. ఈ ఘటన గురించి విన్నోళ్లు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రాను రాను మనుషుల్లో పెరిగిపోతున్న సైకోతనానికి ఈ ఘటన నిదర్శనమని
Read More