తెలంగాణం

ప్రజా సేవే.. కాకా ఫ్యామిలీ బ్రాండ్‌‌‌‌ : వివేక్‌‌‌‌ వెంకటస్వామి

నేను ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలకు సేవ చేసేందుకే పని చేశా: వివేక్‌‌‌‌ వెంకటస్వామి నాకు మంత్రి పదవిపైకొందరు మాట్లాడుతున్నరు..వాటి

Read More

బొందివాగు రంది తీరేదెన్నడో? మళ్లీ ముంపు తప్పదేమోనని వరంగల్ ప్రజల ఆందోళన

మరో రెండు నెలల్లో వానాకాలం ప్రారంభం  ఆ లోపు  పనులు పూర్తయ్యేలా కనిపించట్లేదు   మళ్లీ ముంపు తప్పదేమోనని స్థానికుల్లో ఆందోళన

Read More

ఇండ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు : సీఎం రేవంత్​

భూ భారతి, ఇందిరమ్మ ఇండ్లు అత్యంత ప్రతిష్టాత్మకం: సీఎం రేవంత్​ భూభారతి చట్టాన్ని గ్రామ స్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి ప్రతి మండలంలో అవగాహన సదస్

Read More

గ్రూప్–1 అవకతవకలపై విచారణ జరపాలి..ఓయూలో మోకాళ్లపై నిల్చొని ఫ్లకార్డులతో నిరసన

ఓయూ, వెలుగు: గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ డిమాండ్​చేశార

Read More

పూజలు చేస్తానని మోసం: మోకిల PS‎లో అఘోరీపై కేసు నమోదు

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరీపై మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి తన

Read More

ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ ఇప్పించిన ఘనత కాకాది: ఎమ్మెల్యే వినోద్

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమ కుటుంబం పై నిరాధార ఆరోపణలు చేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి

Read More

ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండ‌లంలో స&

Read More

ధరణి తెలంగాణ రైతులకు ఒక పీడ కల: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్‎తోనే తహసీల్దార్‎పై పెట్రోల్ పోసి హత్య చేసే ప

Read More

ఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క

ఇవాళ (ఏప్రిల్ 14) తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభూరతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన భట్టి.. బాబా సా

Read More

మోడీ కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసింది: మహేష్ గౌడ్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలక

Read More

భూభారతి పోర్టల్ ప్రారంభించిన సీఎం రేవంత్..

 తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న  భూ భారతి పోర్టల్ ను  హైద

Read More

అడవులను నరకలే.. జంతువులను చంపలే: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూను ఉద్దేశించి ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశార

Read More

ప్రకృతిని ధ్వంసం చేస్తుండ్రు.. వన్యప్రాణులను చంపుతుండ్రు : ప్రధాని మోదీ

అడవుల్లో బుల్డోజర్లు నడపడంలో బిజీ ఉన్నరు ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిపోయిండ్రు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ఫైర్ ఢిల్లీ: కంచ గచ్చిబౌ

Read More