
తెలంగాణం
సంగారెడ్డి ఎస్పీగా పరితోష్ పంకజ్
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లను బదిలీ చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వ
Read Moreబీహెచ్ఈఎల్ ఫ్లై ఓవర్ను సందర్శించిన ఎంపీ
రామచంద్రాపురం, వెలుగు: బీహెచ్ఈఎల్జంక్షన్లో ట్రాఫిక్ను నియంత్రణకు వీలుగా కొత్తగా బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. పనులు పూర్తి దశకు చేరుకోవడంతో ఎంపీ రఘు
Read Moreరామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనర్గా అంబర్ కిషోర్ ఝాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు
Read Moreమహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా ఎదగాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. మార్చి 8 న నిర్వహించే అంతర
Read Moreపెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలి : సీఐటీయూ
సంగారెడ్డి టౌన్, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి లోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
Read Moreఇండస్ట్రియల్ కాంక్లేవ్ 2.0 సక్సెస్
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాలను తగ్గించడానికి గీతం యూనివర్సిటీ కెరీర్ గైడెన్స్సెంటర్ఆధ్వర్యంలో శుక్రవారం
Read Moreరవీంద్రఖనిలో అజ్ని ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్కు కృషి : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
కోల్ బెల్ట్/గోదావరిఖని, వెలుగు: కాజీపేట టు బల్లార్షా అజ్నీ ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణతో పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయ
Read Moreమహిళల సమానత్వం మన ఇంటినుంచే మొదలవ్వాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే మొదలవ్వాలని, ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని కలెక్టర్ క్రాంతి అన్నారు. అంతర
Read Moreమీటింగ్కు మేం రాం.. ఆల్ పార్టీ మీటింగ్కు బీజేపీ దూరం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్కు బీజేపీ దూరంగా ఉంటున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎంపీల
Read Moreఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు
Read Moreనకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్త : ఏసీబీ డీజీ విజయ్ కుమార్
అలాంటి ఫోన్స్ వస్తే 1064కి ఫిర్యాదు చేయండి హైదరాబాద్, వెలుగు: నకిలీ ఏసీబీ కాల్స్తో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఏసీబీ డీ
Read Moreఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆర్టీఐ ఇవ్వడం లేదు .. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్పై చేసిన ఫిర్యాదుపై చర్యల వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద కోరినా అందజేయకపోవడంపై వివర
Read Moreఇన్స్పైర్ ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల స్టూడెంట్స్ ఎంపిక
హైదరాబాద్, వెలుగు: ఇన్స్పైర్ రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు 50 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్టూడెంట్లను బీసీ సంక్షేమ శాఖ మంత్
Read More