
తెలంగాణం
ఏపీలో ఘోర అగ్నిప్రమాదం..బాణసంచా గోడౌన్లో పేలుడు..మంటల్లో నలుగురు సజీవ దహనం
ఏపీలోని అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ( ఏప్రిల్ 13) మధ్యాహ్నం ఓ బాణసంచా గోడౌన్ లో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Read Moreఆ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయ్.. కుమారుడి హెల్త్ కండిషన్పై పవన్ కల్యాణ్ బిగ్ అప్డేట్
హైదరాబాద్: అగ్ని ప్రమాదంలో గాయపడ్డ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.
Read Moreనేను పవన్ అభిమానినే.. కవిత వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం: MP అర్వింద్
నిజామాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల
Read Moreచంద్రబాబు ఏ విధంగా వక్ఫ్ చట్టానికి మద్దతు ఇస్తుండు..? ఎంపీ ఓవైసీ
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కేవలం హిందువులను మాత్రమే ఉద్యోగులుగా కొనసాగిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్
Read Moreథేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్: థేమ్స్ నదిలా మూసీని అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఆదివారం (ఏప్రిల్ 13) సైబరాబాద్
Read Moreతెలంగాణలో కార్చిచ్చు... నిర్మల్ జిల్లాలో తగలబడుతున్న అడవులు
నిర్మల్ జిల్లా కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అంటుకుంది. దీంతో అడవిలో ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంత
Read Moreఅంబేద్కర్ ఆలోచనలను ముందుకు తీసుకుపోయేది ఓన్లీ మోడీ మాత్రమే: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచణలను ముందుకు తీసుకుపోయేది కేవలం ప్రధాని మోడీ మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.
Read MoreJob News: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో స్పెషల్ గ్రేడ్ పోస్టులు భర్తీ
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 558 స్పెషలిస్ట్ గ్రేడ్- IIపోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు
Read Moreవైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
జూలూరుపాడు, వెలుగు : వైరా నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యా
Read Moreబీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నరు : తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్రంలో బీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావ
Read Moreమున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతా : బీర్ల ఐలయ్య
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట పట్టణాన్ని ప్రత్యేక నిధులతో ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
Read Moreఅభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
హుజూర్ నగర్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయ
Read Moreప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులు నాలెడ్జ్ పెంచుకోవాలి
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చౌటుప్పల్, వెలుగు : ప్రపంచంతో పోటీపడేవిధంగా విద్యార్థులు నాలెడ్జ్ పెంచుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అ
Read More