
తెలంగాణం
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గంగాధర, రామడుగు, వెలుగు : తమ ప్రభుత్వం రైతుల సంక్
Read Moreజగిత్యాల జిల్లాలోని రైస్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
ఐదు వేల క్వింటాళ్ల ధాన్యం, 90 వేల గన్ని సంచులు దగ్ధం రెండు కోట్లకు పైగా ఆస్తినష్టం నాలుగు గంటలు కష్టపడి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది మె
Read Moreగోదావరిఖనిలో భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర
గోదావరిఖని, వెలుగు : భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం శనివారం గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో యాత్ర చేపట్టారు. జైబాపు, జై భీమ్
Read Moreరైతులకు లబ్ధి చేకూర్చేందుకే కొనుగోలు కేంద్రాలు : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చందుర్తి, వెలుగు: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు కొనుగోలు కేంద్రాలను అప్పగించామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న
Read Moreవరంగల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు షురూ
వర్ధన్నపేట/ నర్సింహులపేట (మరిపెడ) ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల వడ్ల కొనుగోలు కేంద్రాలు శనివారం ప్రారంభమయ్యాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్య
Read Moreకార్పొరేట్కు దీటుగా సర్కారు వైద్యం
రేగొండ/ శాయంపేట, వెలుగు: కార్పొరేట్కు దీటుగా రాష్ర్ట ప్రభుత్వం సర్కారు దవాఖానలను తీర్చిదిద్దుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు
Read Moreకొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలి : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
నర్వ, వెలుగు: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలని మక్తల్ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సూచించారు. శనివారం సిపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు
Read Moreకాంగ్రెస్కు ఓట్లేసి ప్రజలే ఓడిపోయారు : మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
పెబ్బేరు, వెలుగు: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి, ప్రజలే ఓడిపోయారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం పెబ్బేరులో నిర్వహించిన వరంగ
Read Moreపేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం : కలెక్టర్ బాదావత్ సంతోష్
వంగూర్, వెలుగు:పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.శనివారం రాష్ట్ర వ్యవసాయ కమిషన్ స
Read Moreలింగంపేటలో ఎలుగుబంటి సంచారం !
లింగంపేట, వెలుగు : లింగంపేట గ్రామ శివారులో ఎలుగుబంటి సంచరిస్తుండడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఉదయం గ్రా
Read Moreపోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి : రాజేశ్చంద్ర
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేశ్చంద్ర ఎల్లారెడ్డి, వెలుగు: పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రా
Read Moreవక్ఫ్ బిల్లును రద్దు చేయాలి : సీపీఐ నేత అందె అశోక్
చేర్యాల, వెలుగు : వక్ఫ్ బిల్లు రద్దు చేయకుంటే బీజేపీపై యుద్దం తప్పదని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ హెచ్చరించారు. దే
Read Moreనారాయణ్ ఖేడ్ మండలలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణ్ ఖేడ్, వెలుగు: మండల పరిధిలోని సంజీరావుపేట, నిజాంపేట్ మండల పరిధిలోని నాగ్ ధర్, బాచెపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి శనివారం కొనుగోలు
Read More