
తెలంగాణం
హైదరాబాద్ లో 30 గంటలుగా నో వాటర్..మంచినీళ్లు లేక జనం తీవ్ర ఇబ్బంది.. NHAIపై జలమండలి ఆగ్రహం
హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర పీఎస్సీ పైప్ లైన్ రిపేర్ కారణంగా శనివారం ( మార్చి 8 ) పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిపివేసిన సంగతి తెలిసిందే.
Read Moreచికెన్ ధరలు పెరిగాయా..? తగ్గాయా.. ? ఇవాళ ( మార్చి 9 ) కేజీ ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్ ఫ్లూ భయం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు.బర్డ్ కేసుల గురించి వార్తలు రాగానే చికెన్ తినడం, కొనడం మానేశారు.కానీ.. బర్డ్
Read Moreనిజామాబాద్ లో చైన్ స్నాచర్ల ముఠా అరెస్ట్ : ఏసీపీ రాజావెంకట్రెడ్డి
నిజామాబాద్, వెలుగు: అద్దెకుంటున్న ఓనర్ ఇంట్లో చోరీ చేయడంతో పాటు జిల్లాలో జరిగిన నాలుగు చైన్ స్నాచింగ్ కేసులు, మూడు బైక్లను అపహరించిన ఇద్దరిని అరెస
Read Moreకామారెడ్డి జిల్లాలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. టౌన్
Read Moreనవోదయ పాఠశాల ఏర్పాటుకు ప్రైవేటు స్థలమా ? : ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు : నవోదయ పాఠశాల ఏర్పాటుకు బోధన్ పట్టణ శివారులోని నిజాంషుగర్కు సంబంధించిన ప్రైవేటు స్థలాన్ని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఎలా ప్రతిపాద
Read Moreపలు స్టేషన్లలో ట్రైన్లను ఆపాలని కేంద్రమంత్రికి వినతి
జనగామ, వెలుగు : భువనగిరి పార్లమెంట్పరిధిలోని పలు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం ట్రైన్ల హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్
Read Moreఅడుగంటుతున్న జలం.. ఎండుతున్న పొలం
యాదాద్రి జిల్లాలో 2 వేల ఎకరాలు సూర్యాపేట జిల్లాలో 8,160 ఎకరాల్లో ఎండిన వరి &
Read Moreవచ్చే అసెంబ్లీలో 50 మంది మహిళా ఎమ్మెల్యేలు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నల్గొండ అర్బన్, వె
Read Moreకరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సీపీగా 16 నెలలు సక్సెస్ ఫుల్ గా పని చేసి రిలీవ్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ మహంతికి పోలీసాఫీసర్లు, సిబ్బంది ఘనంగా వీ
Read Moreథర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలి : బాధిత కుటుంబం
సీఐ కరుణాకర్ కు బాధిత కుటుంబం వినతి అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట మండలం నారంవారిగూడెంలో ఇటీవల కోడిపుంజు దొంగతనం కేసులో నాగరాజుకు కరెంట్ ష
Read Moreవీల్ చైర్ క్రికెట్ జాతీయ టోర్నీ విజేతలకు ఎంపీ అభినందన
ఖమ్మం, వెలుగు : నేషనల్ వీల్ చైర్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఈనెల 5న ఒడిశాలో జరగగా, జట్టును విజేతగా నిలపడంలో భాగస్వాములైన జిల్లా వీల్ చైర్ క్రికెట్ క
Read Moreసైబర్ క్రైమ్ లో పోగొట్టుకున్న డబ్బులు రికవరీ : డీఎస్పీ సత్తయ్య
గద్వాల టౌన్, వెలుగు: సైబర్ క్రైమ్ లో డబ్బులు పోగొట్టుకున్న పదిమందికి రూ.1,0 5,558 రిఫండ్ ఆర్డర్ కాపీలు అందజేసినట్లు సైబర్ సెక్యూరిట
Read Moreరొంపల్లిలో అంబులెన్సులో డెలివరీ
తిర్యాణి, వెలుగు: ఓ మహిళకు సిబ్బంది అంబులెన్స్లోనే డెలివరీ చేశారు. తిర్యాణి మండలం రొంపల్లి పంచాయతీలోని రాంజీగుడాకు చెందిన కుర్సెంగ లక్ష్మికి శనివారం
Read More