తెలంగాణం

పాలమూరు ప్యాకేజీ 3కి రూ.780 కోట్లు

నార్లపూర్ నుంచి ఏదుల వరకు చేపట్టిన పనులకు నిధులు విడుదల హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్యాకేజీ 3 పనులకు రాష్ట్ర సర్కారు నిధులు

Read More

సెల్​ఫోన్ రికవరీకి వెళ్తే..105 దొరికినయ్ .. నిందితుడు అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: ఒక సెల్​ఫోన్ పోయిందని పోలీసులు రికవరీకి వెళ్తే.. ఓ దొంగ వద్ద మరో 105 మొబైల్స్ దొరికాయి. ఈ కేసు వివరాలను హైదరాబాద్  లంగర్ హౌస

Read More

లింగమయ్యా .. వస్తున్నం..ప్రారంభమైన సలేశ్వరం జాతర

మొదటి రోజే భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు -అచ్చంపేట, వెలుగు :  ‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అన్న శరణుఘోషతో శుక్రవారం

Read More

సాయి కిషోర్ కుటుంబానికి ఎంపీ వంశీకృష్ణ పరామర్శ

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్​లో ఇటీవల హత్యకు గురైన జిమ్ ట్రైనర్ సాయికిశోర్ కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర

Read More

గట్టు లిఫ్ట్ కెపాసిటీ పెంపు!

1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ ప్రపోజల్స్ రీ ఎగ్జామ్  చేసి రిపోర్ట్  ఇవ్వాలని స్టేట్  ఇరిగేషన్  ఆఫీసర్ల ఆదేశం వచ్చే

Read More

సర్కార్ కు కేసీఆర్‍ గడువిచ్చిండు.. అందుకే బయటకు రావట్లే : ఎమ్మెల్సీలు మధుసూదనచారి

వరంగల్‍, వెలుగు: కాంగ్రెస్‍ సర్కారుకు మరింత గడువు ఇవ్వడానికే కేసీఆర్ బయటకు రావడం లేదని ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనచారి, తక్కళ్లపల్లి రవీందర్&

Read More

అపార్ అవస్థలు.. కామారెడ్డి జిల్లాలో 61. 62 శాతమే పూర్తి

విద్యార్థుల అపార్ నమోదులో తలెత్తుతున్న సమస్యలు స్కూల్, కాలేజీ రికార్డుల్లో తేడాలు, ఆధార్​లో తప్పులుంటే రిజెక్ట్​ బర్త్​ సర్టిఫికెట్, ఫోన్​ నంబర

Read More

గ్రూప్ 1 తుది జాబితా అభ్యర్థుల హాల్ టికెట్లు బయటపెట్టాలి ...నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్

వారికి అన్ని ర్యాంకులు ఎలా సాధ్యం? ఓయూ, వెలుగు: గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ ఆరోపించ

Read More

ఈ టీచర్.. మాకొద్దు .. బదిలీ చేయాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులు

గన్నేరువరం, వెలుగు :  విద్యార్థులను కొడుతూ.. స్టాఫ్ ను భయపెడుతున్న ఉపాధ్యాయుడు వద్దంటూ.. అతన్ని బదిలీ చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ

Read More

ఇందిరమ్మ సాగర్, వేముల కత్వను కాపాడాలి..సీపీఎం నేతల డిమాండ్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: సిటీ శివారులో ఉన్న చెరువులను అధికారులు రక్షించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ప

Read More

నయీం కేసులో రూ.11 కోట్ల ఆస్తులు గుర్తింపు

కుటుంబ సభ్యులు, బినామీల పేర్ల మీద 35 ప్రాపర్టీస్ కోర్టు ఆదేశాలతో జప్తు చేయనున్న ఈడీ హైదరాబాద్‌‌‌‌‌‌‌&zwnj

Read More

తుది దశకు ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూ

ఇప్పటివరకు 173 మీటర్ల మేర శిథిలాల తొలగింపు ఇక మిగిలింది 80 మీటర్లే.. ఇక్కడే ఆరుగురి ఆచూకీ కోసం ప్రయత్నం ఇది దాటితే షియర్‌‌ జోన్‌

Read More

రూ.5.‌‌‌‌‌‌‌‌61 కోట్ల సీసీ రోడ్ల పనులు షురూ ...శంకుస్థాపన చేసిన అసెంబ్లీ స్పీకర్

వికారాబాద్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండ

Read More