తెలంగాణం

బీజేపీది ప్రచారం ఎక్కువ.. పని తక్కువ : ఎమ్మెల్యే మట్టా రాగమయి

పెనుబల్లి, వెలుగు: బీజేపీది ప్రచారం ఎక్కువ.. చేసే పని తక్కువని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. పెనుబల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల

Read More

కార్పొరేషన్ కు ఏజెన్సీ చిక్కులపై ఆరా .. 7 గ్రామాల్లో పర్యటించిన మున్సిపాలిటీ ​రీజినల్ ​డైరెక్టర్ ​మసూద్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్​మండలంలోని 7 గ్రామాలు సుజాతనగర్​, నర్సింహసాగర్​, కొమిటిపల్లి, నిమ్మలగూడె

Read More

వంట గ్యాస్ ​ధరలు తగ్గించాలి : సీపీఐ, సీపీఎం నాయకులు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వంట గ్యాస్​ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ధరలు తగ్గించాలని డిమాండ్​చేశారు. ప

Read More

ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు మేలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్

Read More

యాదగిరిగుట్ట పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా జాబ్ మేళా

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లో కోకాకోలా కంపెనీ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళా నిర్వహించారు. మహిళా నిరుద్యోగుల

Read More

యాదాద్రి జిల్లాలో కురిసిన వాన.. తడిచిన ధాన్యం

యాదాద్రి, వెలుగు : జిల్లాలో కురిసిన వానతో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం తడిచింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వాన కుర

Read More

సూర్యాపేట జిల్లాలో జీతం కోసం టీచర్ నిరసన

సూర్యాపేట, వెలుగు : పెండింగ్​వేతనం చెల్లించాలని కోరుతూ తాను చదువు చెప్పే పాఠశాల గేటు ముందు ఓ టీచర్​అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన సూర్యాప

Read More

భూముల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్‌‌ సేవలు షురూ

 పైలట్​ ప్రాజెక్ట్‌‌ గా రామగుండం, జగిత్యాల  సబ్ ​రిజిస్ట్రార్​ ఆఫీసుల్లో అమలు గోదావరిఖని/జగిత్యాల, వెలుగు: భూముల రిజిస్ట

Read More

కరీంనగర్ జిల్లాలో అకాల వర్షం.. నేలకొరిగిన పంటలు

గన్నేరువరంలో పిడుగుపడి దున్నపోతు మృతి గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో  కూడిన వడగండ

Read More

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం : కొండపల్లి శ్రీధర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ర

Read More

రాజీవ్ యువవికాస పథకానికి అప్లై చేసుకోవాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

సన్న బియ్యం అర్హులకు పంపిణీ చేయాలి నెల్లికుదురు, వెలుగు:  మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న రాజీవ్

Read More

సిరిసిల్లలో మంత్రుల పర్యటనను సక్సెస్‌‌ చేయాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌

రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్లలో శుక్రవారం రాష్ట్ర మంత్రుల పర్యటనను సక్సెస్‌‌ చేయాలని విప్‌‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

Read More

శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్ల నిరసన

కరీంనగర్ టౌన్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీలో కాంట్రాక్టు లెక్చరర్లు గురువారం తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సి

Read More