
తెలంగాణం
పేదల గుడిసెల జోలికొస్తే ఖబర్దార్..అక్రమార్కులకు ఎమ్మెల్యే తలసాని వార్నింగ్
దాసారం బస్తీ వాసులకు అండగా ఉంటామని హామీ పద్మారావునగర్, వెలుగు: ‘పేదల గుడిసెల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోం.. అక్రమ చొరబాట్లను సహించ
Read Moreబీఆర్ఎస్ పట్టించుకోలేదు: మూడున్నరేండ్లు పోరాడినా అభివృద్ధికి పైసా ఇవ్వలేదు
మెదక్ ఎంపీ రఘునందన్రావు కామెంట్ దుబ్బాక, వెలుగు: ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం బీఆర్ఎస్తో మూడున్నరేండ్లు పోరాడిన
Read Moreబ్రెయిన్లో ఇరుక్కున్న బుల్లెట్ తొలగింపు..గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
గచ్చిబౌలి, వెలుగు: సోమాలియా దేశస్తుడి బ్రెయిన్లో ఇరుక్కున్న బుల్లెట్ను గచ్చిబౌలి కేర్ హాస్పిటల్డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. అరుదైన సర్జరీ చేయడం
Read Moreజగిత్యాల : అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
రూ.28 తులాల గోల్డ్ స్వాధీనం జగిత్యాల ఎస్పీ వెల్లడి జగిత్యాల టౌన్, వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను జగిత్యాల టౌన్ పోలీసులు పట్
Read Moreఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్.. బయటపడ్డ జిలెటిన్ స్టిక్స్
కరీంనగర్ జిల్లాలో ఘటన గంగాధర, వెలుగు : ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స
Read Moreఅమ్మకు రక్షణ మాతా, శిశు మరణాల కట్టడికి ‘అమ్మ రక్షిత’ ప్రోగ్రాం
అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశాలతో స్పెషల్ టీమ్స్ గర్భిణుల ఆరోగ్యం, పోషకాహారంపై రోజువారీ సమీక్ష మెరుగైన వైద్య సహాయంపై యాక్షన్ ప్లాన్ టెలీ గైనకాలజీ కన్సల్టెన
Read Moreక్యాన్సర్.. కరోనా.. కలిస్తే కాంగ్రెస్: ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా
సంగారెడ్డి టౌన్, వెలుగు: క్యాన్సర్.. కరోనా కలిస్తే కాంగ్రెస్ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఎద్దేవా చేశారు.15 నెలలు గడిచినా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి
Read Moreవడగండ్ల వాన బీభత్సం..సిద్దిపేట జిల్లాలో 9149 ఎకరాల్లో పంట నష్టం
పిడుగుపాటుకు ఆవు మృతి ఆగమవుతున్న అన్నదాతలు సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వడగండ్ల వానలు పడుతున
Read Moreరిజర్వేషన్లపై 50 శాతం లిమిట్ ఎత్తేస్తం..ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టం తీసుకొస్తాం
ప్రైవేట్ బడుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం మూడు కీలక తీర్మానాలను ఆమోదించిన కాంగ్రెస్ న్యూఢిల్లీ: ‘న్య
Read Moreదిగుబడి రాలేదు.. రేటూ లేదు..గత ఏడాది కంటే క్వింటాల్పై రూ.1,500 తగ్గిన చింతపండు ధర
గిట్టుబాటు కావడం లేదని గుత్తేదారుల ఆందోళన పెట్టిన ఖర్చులు కూడా చేతికి రాని పరిస్థితి వారం రోజులుగా పాలమూరు మార్కెట్కు వస్తున్న దిగుబడి మహబూబ్
Read Moreకొనుగోళ్లలో కోత..తరుగు పేరుతో క్వింటాల్కు 3 కిలోల వడ్ల దోపిడీ
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సెంటర్ల నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అధికారులు స్పందించాలని వేడుకోలు నిజామాబాద్, వెల
Read Moreకరీంనగర్ జిల్లావ్యాప్తంగా 80 శాతానికి చేరిన సన్న బియ్యం పంపిణీ
20 రోజుల్లో పంపిణీ అయ్యే కోటా 9 రోజుల్లోనే పూర్తి ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం తీసుకునేందుకు కార్డుదారుల ఆసక్తి ఎమ్మెల్యేలు, కలెక్టర్ల భోజ
Read Moreప్రమాద రహిత సింగరేణిగా మార్చాలి: మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ నాగేశ్వరరావు
గోదావరిఖనిలో రామగుండం రీజియన్ రక్షణ అవగాహన సదస్సు గోదావరిఖని, వెలుగు : అన్ని రక్షణ చర్యలు పాటిస్తూ ప్రమాదాలు లేని సంస్థగా సింగరేణిని మార
Read More