
తెలంగాణం
ఇయ్యాల ( ఏప్రిల్ 10 ) మద్దిమడుగు బ్రహ్మోత్సవాలు
అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేస
Read Moreబాలశక్తిని పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, వెలుగు: బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బాలశక్తి కార్యక్రమం అమలు తీరుప
Read Moreగద్వాల జిల్లాలో నకిలీ సీడ్స్ అమ్మితే పీడీ యాక్ట్ : ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, వెలుగు: నకిలీ సీడ్స్ అమ్మినా, సప్లై చేసినా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఎస్పీ ఆఫీస్లో జి
Read Moreవిద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లు అందించాలి : కలెక్టర్ కుమార్
నస్పూర్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన యూనిఫామ్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్
Read Moreరాంజీ గోండ్ ఆశయ సాధనకు కృషిచేయాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: జల్.. జంగల్.. జమీన్ కోసం బ్రిటిష్ పాలకులతో, నిజాం సైన్యంతో పోరాడి అసువులుబాసిన రాంజీ గోండ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజ
Read Moreకరోనా కంటే కాంగ్రెస్సే డేంజర్ : బండి సంజయ్
మా పార్టీని సీఎం రేవంత్ బ్రిటిషర్లతో పోల్చడం సిగ్గుచేటు: బండి సంజయ్ హైదరాబాద్, వెలుగు: అవినీతి పాలనకు కాంగ్రెస్ నిలువెత్తు రూపమని, ఆ పార్టీ కర
Read Moreజోగిపేటలోవాషింగ్టన్ సుందర్ సినిమా షూటింగ్
జోగిపేట, వెలుగు: ఎస్ఎస్ మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న వాషింగ్టన్ సుందర్ చిత్రంలో కొంత భాగాన్ని బుధవారం జోగిపేటలో షూటింగ్చేశారు. స
Read Moreవంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి : సీపీఐ నాయకులు
బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్తోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని బెల్లంపల్లిలో సీపీఐ నాయకులు రాస్తారోకో
Read Moreరాజన్న జిల్లాలో కేటీఆర్ విస్తృత పర్యటన
ఆలయాల సందర్శన.. హనుమాన్ భక్తులతో భోజనం రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. బ
Read Moreఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న కేంద్రం : కేటీఆర్
పెట్రోల్పై సెస్సులు పెంచుతూ పేదల నడ్డివిరుస్తున్నది: కేటీఆర్ మ్యాగ్జిమం ట్యాక్సేషన్.. మినిమం రిలీఫ్గా మార్చేశారని ఫైర్ కేంద్ర పెట్రోలియం శాఖ
Read Moreకరీంనగర్ జిల్లాలో సాగునీరు విడుదల చేయాలని రైతుల ఆందోళన
శంకరపట్నం, వెలుగు: పంటలకు సాగునీరు విడుదల చేయాలని కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం మండలం కేశవపట్నం జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వ
Read Moreఏప్రిల్ 11న అపెరల్ పార్క్లో యూనిట్ ప్రారంభం
హాజరుకానున్న నలుగురు మంత్రులు రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్లో టెక్స్పోర్ట్ యూన
Read Moreపీయూలో ఎన్ఎస్యూఐ 55వ ఆవిర్భావ దినం
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో బుధవారం ఎన్ఎస్ యూఐ 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. యూనివర్సిటీ అధ్యక్షుడు పుట్టపాగ వం
Read More