
తెలంగాణం
ఎన్నికల్లో లేనని భావోద్వేగానికి గురైన వెంకయ్య
42 ఏళ్ల తన రాజకీయ జీవితంలో.. తొలిసారి ఎన్నికల్లో లేనని భావోద్వేగానికి లోనయ్యారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ ముచ్చింతల్ లో స్వర్ణభారత్ ట్ర
Read Moreవందేళ్లు పూర్తి చేసుకున్న హైకోర్టు : శతాబ్ధి ఉత్సవానికి సిద్ధం
హైదరాబాద్ : వందేళ్లు.. నెంబర్ వింటుంటేనే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెంటెనరీ వేడుకల తర్వాత.. హైదరాబాద్ లో మ
Read Moreఆ ఒక్క రోజు 41 వేల పిడుగులు
ఏప్రిల్ 16 సాయంత్రం అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉగ్రరూపందాల్చింది. నల్లటి మేఘాలు ప్రతాపం చూపుతున్న సూర్యుడికి అడ్డొచ్చా యి. అది మొద
Read Moreమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో కొట్లాట
కుర్చీలతో కొట్టుకున్న టీబీజీకేఎస్ నాయకులు గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ యూనియన్ లో వర్గపోరు మ
Read Moreమరపురాని ‘ఎరుపు’ అక్షరాలు :ఇంద్రవెల్లి ఘటనకు 38 ఏళ్లు
ఇంద్రవెల్లి.. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ఊరు పేరు మాత్రమే కాదు. గోండుల గుండెలపై చెరగని గాయం కూడా. దేశ మూలవాసులపై నాగరిక సమాజం చూపిన వివక్షకు, అణచివేతకు,
Read Moreఎన్నికల ‘లెక్క’ చెప్పని అభ్యర్థులపై వేటు
ఎన్నికల ఖర్చు చూపని అభ్యర్థులపై ఈసీ కొరఢా 12,745 మందిపై చర్యలు మూడేండ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం హైదరాబాద్, వెలుగు:ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చ
Read Moreమార్కుల్లోనూ ట్విన్సే: ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
జనగామ, వెలుగు : కవలలు అంటే సహజంగా రూపంలో ఒకేలా ఉంటారు.. కానీ వీళ్లు రూపమేకాదు.. గుణగణాల్లో.. తెలివితేటల్లోనూ సేమ్ టూ సేమ్ అన్నట్లున్నారు. మరో ఆశ్చర్
Read Moreమరణంలోనూ వీడని బంధం
ఇద్దరు హనుమాన్ భక్తులు మృతి చొప్పదండి, వెలుగు : కొండగట్టు అంజన్నను దర్శించుకుందామని పాదయాత్రగా బయలుదేరిన ఇద్దరు హనుమాన్ భక్తులను లారీ మృత్యువు రూపంలో
Read Moreసుజనా గ్రూప్ డైరెక్టర్లకు ఎదురు దెబ్బ
అరెస్టుకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వలేమన్న హైకోర్టు డైరెక్టర్ల పిటిషన్లు కొట్టివేత హైదరాబాద్, వెలుగు: సుజనా గ్రూపు పరిధిలోని కంపెనీల డైరెక్టర్లను అరెస్ట
Read Moreమార్కులు 921.. అయినా ఫెయిల్
ఇంటర్ బోర్డు తీరుపై మహబూబ్ నగర్ విద్యార్థిని ఆందోళన మహబూబ్ నగర్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన కేఎమ్ గ్రేస్ ఇంటర్ ఫస్టియర్లో జిల్
Read Moreమే-16 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: మే 16 నుంచి మే 27 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డు. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్ శుక్రవారం ఓ
Read Moreఐదేళ్లలో కేసీఆర్ కు రెవెన్యూ అవినీతి కనిపించలేదా? : జీవన్ రెడ్డి
జగిత్యాల : ఐదేళ్ల పాలన తర్వాత కేసీఆర్ కు రెవెన్యూ అవినీతి ఇప్పుడు గుర్తోచ్చిందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. రాష్ట్రంలో భూప్రక్షాళన స
Read Moreకేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో?: విజయశాంతి
సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో మరోసారి విమర్శలు చేశారు తెలంగాణ ప్రదేశ్ క్యాంపెయినింగ్ కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ వ్యాప్తంగా
Read More