తెలంగాణం

కలెక్టర్ల అధికారాలు మంత్రులకు ఇవ్వడం సరికాదు

తెలంగాణలో నియంత పాలన నడుస్తుందని విమర్శించారు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్థుల ఎంపిక కూడా తన చేతుల్లోనే ఉం

Read More

రాష్ట్రంలో పలుచోట్ల వడగండ్ల వాన..భారీగా పంట నష్టం

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం భారీ వడగండ్ల వాన కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. తుర్క

Read More

వారంలో ప్రమోషన్​.. లంచం తీసుకుంటూ దొరికిన FRO

 ₹4 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్​వో వేములవాడ, వెలుగు: పై అధికారి ‘లంచం’ మాటున దాక్కున్నాడు. మహిళా అధికారిని ముందుపెట్టి తతంగం నడిపించాడు. వా

Read More

ఈ 20న మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు మైనార్టీ సంక్షేమాధికారి తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం

Read More

‘స్థానిక’ నేతల వేతన ఖర్చు రూ. 645 కోట్లు

స్థానాల పెంపుతో ఏటా రూ.30 కోట్ల అదనపు భారం హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పంచాయతీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు పెరిగాయి..చాలా మంది నేతలకు పదవ

Read More

రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం: భారీ ఆస్తి నష్టం

సికింద్రాబాద్ రైల్ నిలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ లోని 7 వ అంతస్తు డ్రాయింగ్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున

Read More

కఠినంగా కొత్త మున్సిపల్ చట్టం

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించొద్దు ప్రజా సమస్యలకు ప్రాధాన్యమివ్వండి 68 కొత్త మున్సిపాలిటీల కమిషనర్లతో డైరెక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌, వెలుగు :కొత్త

Read More

లారీ – ఆటో ఢీ: ముగ్గురు మృతి

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా… నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది. మాచవరం, పేరూర్ శివారులో ఆటోను లార

Read More

హైకోర్టు భవనానికి వందేళ్లు

తెలంగాణ హైకోర్టు భవనానికి వందేళ్లు పూర్తి అవుతున్నాయి. రేపటి (శనివారం,ఏప్రిల్-20)తో.. హైకోర్ట్ భవనం వందో వసంతంలోకి అడుగుపెట్టనుంది. దీంతో.. హైకోర్టు శ

Read More

కొండగట్టులో స్వాములపైకి దూసుకెళ్లిన లారీ : ఇద్దరు మృతి

జగిత్యాల: కొడిమ్యాల మండలం పూడూరు దగ్గర ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంల

Read More

TRS నేత మా ఇల్లు కబ్జా చేశాడు : యువకుడి నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాటర్ ట్యాంక్ ఎక్కి ఓ యువకుడు నిరసనకు దిగాడు. TRS నాయకుడు తన ఇంటిని ఆక్రమించుకున్నందుకు నిరసనగా ట్యాంక్ ఎక్కినట్లు చెప్ప

Read More

 అమ్మవారి దీక్షాపరులకు పరీక్ష

  తార్రోడ్డుకు కూల్ పెయింట్ వేయాలంటున్న భక్తులు ప్రతి ఏటా ఎండాకాలంలోబాసరలో అమ్మవారి దీక్ష చేపట్టే సరస్వతీ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిప్పులు చి

Read More

గురుకులాల్లో ఇంటర్ ఉత్తీర్ణత 84%

సోషల్‌ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు ఇంటర్‌ సెకండియర్‌ లో 84.36 శాతం ఉత్తీర్ణత సాధించాయని గురుకులాల కార్యదర్శి ఆర్‌ .ఎస్‌ . ప్రవీణ్‌‌‌‌కుమార్‌  తెలి

Read More