
తెలంగాణం
టెక్నికల్ సమస్య: సార్ల లెక్క దొరకట్లే !
గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో ఇబ్బందులేర్పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం 43,017 విద్యాసంస్
Read Moreమైనింగ్ పర్మిషన్లకు స్పెషల్ పాలసీ
సమీక్షలో సీఎస్ ఎస్కే జోషి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మైనింగ్ పర్మిషన్లకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని సీఎస్ఎస్కే జోషి అధికారులను ఆదేశించ
Read Moreఅటు TRS.. ఇటు కాంగ్రెస్.. ‘పరిషత్’ పరేషానీ
టీఆర్ఎస్ లో.. సొంత నేతలు, వలస నేతలతో గులాబీ ఉక్కిరిబిక్కిరి పోటీ ఎక్కువ కావడంతో టికెట్ల పంపకాల్లో ఇక్కట్లు జడ్పీ చైర్మన్ పదవిపై చాలా మంది నేతల గురి చ
Read Moreదుమ్ము చంపేస్తోంది..కాలుష్యం కోరల్లో పల్లెలు
సత్తుపల్లిలో 2003లో జలగం వెంగళరావు పేరిట ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి ప్రారంభించింది. 16 ఏళ్ళలో ఇక్కడ నాణ్యమైన బొగ్గును తీసి, కోట్లు సంపాదించింది. కా
Read Moreరాష్ట్రంలో భారీ వర్షాలు..రైతు కష్టం వానపాలు
రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. సూర్యాపేట, మునగాల, కోదాడ, హుజూ
Read Moreఖమ్మం ఎన్నికపై CEO రజత్ కుమార్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
సెక్రటేరియట్ : ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలిశారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరుపై సీఈఓ రజత్ కుమార్ కు ఫిర్
Read Moreరాష్ట్రంలో గాలివాన బీభత్సం.. ఫొటోలు
రాష్ట్రంలో పలుచోట్ల వర్షం బీభత్సం సృష్టించింది. పంటలు నేలరాలడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. సిద్ధ
Read Moreఈదురుగాలులు, రాళ్ల వాన బీభత్సం.. నేలరాలిన పంటలు
సిద్ధిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి ఖమ్మం జిల్లాలో మరో రైతు మృతి నేలరాలిన వరి, మామిడి, మొక్కజొన్న విరిగిన కరెంట్ స్తంభాలు, చెట్లు… పలు గ్రామాల
Read Moreఅంబేద్కర్ ఉత్సవాల్లో KCR ఎందుకు పాల్గొనరు? :విజయశాంతి
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో కలిసి సంఘీభావం ప్రకటించారు రాష్ట్ర పీసీసీ నాయకురాలు విజయశాంతి. పంజాగుట్టలో పెట్టాలన
Read Moreప్రతిమ కాలేజీ యాజమాన్యంపై వైద్య విద్యార్థులు సీరియస్
కరీంనగర్ లో ప్రతిమ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఫీజుల విషయంలో విద్యార్థులను వేధిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఈటల రాజేందర్, వైస్ చాన్సులర్ లు
Read Moreహైదరాబాద్ లో 145 కేజీల గోల్డ్ జప్తు చేసిన ఈడీ
హైదరాబాద్: ముసద్దీలాల్ జ్యూవెలర్స్ కు చెందిన 145 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది ఈడీ. హైదారాబాద్, విజయవాడలో ఒకే సమయంలో సోదాలు నిర్వహించిన ఈడీ 82
Read Moreరాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదా?: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని అన్నారు బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంగా ఆలోచిస్తుందని.. ప్రశ్నించే హక
Read Moreఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్
ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఫస్టియర్ లో 59.8 శాతం.. సెకండియర్ లో 65 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్
Read More