
తెలంగాణం
రాష్ట్రంలో 17ఎంపీ స్థానాలకు మొదలైన పోలింగ్
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 17ఎంపీ సీట్లకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ స్థానంలో 185 మంది, అత్
Read Moreఅందరి ఫోకస్ ఇందూరు పైనే…
నిజామాబాద్: వెలుగు: దేశమంతా ఇప్పుడు ఇందూరు వైపే చూస్తోంది. ఈ లోక్ సభ సెగ్మెంట్ లో దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడం.. వారిలో 17
Read Moreవాట్సాప్ తో ఎన్నికల ప్రచారం..టీచర్ సస్పెండ్
రాష్ట్రంలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక ప్రచారం కూడా నిన్నటితో ముగిసింది. అయితే ఉపాధ్యాయురాలు మాత్రం వాట్సాప్ ద్వారా TRS అభ్యర్ధి తరపున ఎ
Read Moreజూనియర్ పంచాయతీ కార్యదర్శులు: 12 నుంచి పోస్టింగ్స్
తెలంగాణలో వివిధ కారణాలతో ఆగిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గ్రీన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఒకే
Read Moreప్లాస్టిక్ గోడౌన్ లో పేలుడు..దర్యాప్తు కోసం వెళ్లిన CIకి తీవ్ర గాయాలు
రంగారెడ్డి :ప్లాస్టిక్ గోడౌన్ లో పేలుడు జరగడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం బుధవారం మధ్నాహ్నం రంగారెడ్డి జిల్లా, మైలార్ దేవ్ పల్లిలో జరిగి
Read Moreయాదాద్రి జిల్లాలో రాళ్లవర్షం..భారీగా పంటనష్టం
యాదాద్రి భువనగిరి : అకాలంగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం రాళ్లవాన కురిస
Read Moreనారాయణ పేట ప్రమాదంలో 10కి పెరిగిన మృతుల సంఖ్య
నారాయణపేట: మరికల్ మండలం తీలేరు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. శిథిలాల నుంచి 10 మృతదేహాలు వెలికితీశారు. బయటకు తీసినవారిలో ఒకరి పరిస్థితి విషమం
Read Moreరామయ్య కళ్యాణోత్సవానికి ముస్తాబైన భద్రాద్రి
భద్రాచలం సీతారామస్వామి కొలువైన భద్రాద్రి క్షేత్రం. భద్రాద్రి సీతారామ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాళ్టి నుంచి (ఏప్రిల్ 10
Read Moreఅడవిదొంగ ఆటకట్టు : తెలంగాణ వీరప్పన్ హిస్టరీ ఇది
కరుడుగట్టిన కలప స్మగ్లర్, తెలంగాణ వీరప్పన్ గా పిలిచే ఎడ్ల శ్రీను అలియాస్ పోతారం శ్రీనును రామగుండం కమిషనరేట్ లా & ఆర్డర్, టాస్క్ ఫోర్సు, మంథని పోలీసులు
Read Moreకేసీఆర్ పై రాష్ట్రపతి, సీబీఐకి అమరవీరుల కుటుంబాల నేతలు ఫిర్యాదు
ఢిల్లీ : సీబీఐ, రాష్ట్రపతిని కలిశారు తెలంగాణ అమరవీరుల కుటుంబాల నేతలు. కేసీఆర్ పాలనలో జరిగిన స్కాంలపై బుధవారం సీబీఐ, రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని తెలి
Read Moreరూ.15 కోట్లు పంచారట..! : MP కొండా బంధువు అరెస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఎస్ఐఎన్ టవర్ వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సందీప్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుంచి కీలక డా
Read MoreCM కేసీఆర్ కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) నోటీసులు పంపింది. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ.. దాన
Read Moreనారాయణ పేట జిల్లాలో ఘోర ప్రమాదం : ఫొటోలు
నారాయణ పేట జిల్లాలో ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తున్న టైమ్ లో మట్టిపెళ్లలు విరిగిపడి 8 మంది కూలీలు చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబ
Read More