తెలంగాణం

బెల్లంపల్లిలో పలుచోట్ల నిలిచిపోయిన పోలింగ్

మంచిర్యాల జిల్లా : బెల్లంపల్లి పట్టణం 82వ పోలింగ్ కేంద్రం.. బాబు క్యాంప్ బస్తీలో పోలింగ్ నిలిచిపోయింది. గంటసేపుగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో… ఓటర్లు క్యూల

Read More

ఉదయం 11 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన పోలింగ్

ఆదిలాబాద్ (ST) – 27.85 % పెద్దపల్లి (SC) – 27 % కరీంనగర్ – 22.92 % నిజామాబాద్ – 13 % జహీరాబాద్ – 27.50 % మెదక్ – 36.40 % మేడ్చల్ – 15.77 % సికింద్రాబ

Read More

ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో నమోదైన పోలింగ్

ఆదిలాబాద్ (ST) – 95% పెద్దపల్లి (SC) – 14 % కరీంనగర్ – 7.8 % నిజామాబాద్ – 60 % జహీరాబాద్ – 13.82 % మెదక్ – 13.5 % మేడ్చల్ – 6.71 % సికింద్రాబాద్ – 4.

Read More

రెడ్డి నాయక్ తండాలో ఎన్నికల బహిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రెడ్డి నాయక్ తండా పరిధిలోని మీటీ నాయక్ తండలో ఎన్నికలను బహిష్కరించారు గ్రామస్థులు. ‌‌తమ గ్రామాన్ని ఇంతవరకు ప్రజ

Read More

నాలుగు ఎంపీ సీట్లపై భారీ బెట్టింగ్

రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలపై జోరుగా పందేలు కాస్తున్నారు. మొన్నటి వరకు రెండు సీట్లపైనే బెట్టింగులు సాగగా సోమవారం రాత్రి నుంచి ఆ జాబితాలోకి మరో రెండ

Read More

ఓటు హక్కు వినియోగించుకున్నహరీష్, కవిత

తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సిద్దిపేటలోని

Read More

రాష్ట్రంలో 17ఎంపీ స్థానాలకు మొదలైన పోలింగ్

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 17ఎంపీ సీట్లకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ స్థానంలో 185 మంది, అత్

Read More

అందరి ఫోకస్ ఇందూరు పైనే…

నిజామాబాద్:   వెలుగు: దేశమంతా ఇప్పుడు ఇందూరు వైపే చూస్తోంది. ఈ లోక్‌ సభ సెగ్మెంట్‌ లో దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడం.. వారిలో 17

Read More

వాట్సాప్ తో ఎన్నికల ప్రచారం..టీచర్ సస్పెండ్

రాష్ట్రంలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక ప్రచారం కూడా నిన్నటితో ముగిసింది. అయితే ఉపాధ్యాయురాలు మాత్రం వాట్సాప్ ద్వారా TRS అభ్యర్ధి తరపున ఎ

Read More

జూనియర్ పంచాయతీ కార్యదర్శులు: 12 నుంచి పోస్టింగ్స్

తెలంగాణలో వివిధ కారణాలతో ఆగిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి గ్రీన్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఒకే

Read More

ప్లాస్టిక్ గోడౌన్ లో పేలుడు..దర్యాప్తు కోసం వెళ్లిన CIకి తీవ్ర గాయాలు

రంగారెడ్డి :ప్లాస్టిక్ గోడౌన్ లో పేలుడు జరగడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం బుధవారం మధ్నాహ్నం రంగారెడ్డి జిల్లా, మైలార్‌ దేవ్‌ పల్లిలో జరిగి

Read More

యాదాద్రి జిల్లాలో రాళ్లవర్షం..భారీగా పంటనష్టం

యాదాద్రి భువనగిరి : అకాలంగా కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం రాళ్లవాన కురిస

Read More

నారాయణ పేట ప్రమాదంలో 10కి పెరిగిన మృతుల సంఖ్య

నారాయణపేట:  మరికల్ మండలం తీలేరు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. శిథిలాల నుంచి 10 మృతదేహాలు వెలికితీశారు. బయటకు తీసినవారిలో ఒకరి పరిస్థితి విషమం

Read More