
తెలంగాణం
రోబోలను తయారు చేస్తున్న వరంగల్ పిల్లలు
‘హాయ్ .. ఐ యామ్ రోబో’ అంటూ.. ‘రోబో’ మూవీలోసందడి చేసిన రోబో నటనను అంత ఈజీగా మర్చిపోలేం. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేశారు. హీరోయిన్
Read Moreపంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: సిటీలోని ఏపీ, తెలంగాణ ప్రజలు ఓటుబాట పట్టారు. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఓకేసారి ఉండడంతో.. హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో సొంత ఊళ్ళకు ప
Read Moreవికారాబాద్ లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు…
సికింద్రాబాద్ నుంచి సేడం వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం తెల్లవారు జామున వికారాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. బొగ్గుతో నిండి ఉన్న 7 డబ్బ
Read Moreరీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల
వెలుగు : రాష్ట్రంలో కొత్త ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇవ్వకుండా, ఉన్న కాలేజీలను పటిష్టపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని ప్రైవేటు కాలేజీల మేనేజ్
Read Moreలోక్ సభ సీట్లపై ఎవరి లెక్కలు వాళ్లవే!
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. ప్రచారం ముగిసింది. పోలింగ్ కు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు తెల్లారితే ఓటింగ్ ఉండటంతో
Read Moreపోలింగ్ రోజున సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నో హాలిడే
ప్రభుత్వం ఆదేశించినా పట్టిం చుకోని వైనం సుమారు 25 లక్షల మంది ఓటర్లపై ప్రభావం చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరికలు టెకీలకు నో హాలిడే లోక్ సభ ఎన్నికల పో
Read More‘వెలుగు’ ఎఫెక్ట్: తెలంగాణ వీరప్పన్ దొరికిండు..
తెలంగాణ వీరప్పన్ పై ‘వెలుగు’లో వచ్చిన వరుస కథనాలు ప్రభుత్వ యంత్రాంగాన్నికదిలించాయి. కలప స్మగ్లింగ్లో ఆరితేరిన..తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సవ
Read Moreపోలింగ్ కు అంతా రెడీ..రేపే లోక్ సభ ఎన్నికలకు ఓటింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 34,604 పోలింగ్ కేం ద్రాలు ఉదయం 7 నుంచిసాయంత్రం 5 వరకు పోలింగ్ నిజామాబాద్ ఉదయం 8 నుం చి సాయంత్రం 6 వరకు 17 లోక్సభ స్థా నాల్లో 44
Read Moreమొదటి ఈవీఎం వదిలేద్దాం ఎవరికైనా ఓటేద్దాం
రైతుల తీర్మానాలివీ.. ఆందోళనల సందర్భంగా రైతులు, రైతు నాయకులపై నమోదైన కేసులను ఎత్తివేయాలిపసుపుకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.3,500 మద్దతు ధర కల్పించాలి.
Read Moreకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు తీవ్ర గాయాలు
ఆసిఫాబాద్: ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆదిలాబాద్ కు తిరిగి
Read Moreతనిఖీల్లో పట్టుబడ్డ రూ. కోటీ యాభై లక్షలు
మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపడుతున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బుల
Read Moreవేటగాళ్ల ఉచ్చుకు జింక బలి
వేటగాళ్ల ఉచ్చులకు మూగజీవాలు బలవుతున్నాయి. మంగళవారం ఓ మచ్చల జింక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్ పల్లి సమీపంలో జరిగింది. గున్గల్
Read Moreమోహన్ బాబుకు వైవీఎస్ లీగల్ నోటీసులు
తీర్పు తర్వాత కూడా వేధిస్తున్నారు. సలీమ్ సినిమాకు సంబంధించి దర్శకుడు వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్.. బౌన్స్ అవడంతో నటుడు మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్టు
Read More