తెలంగాణం

వానల కోసం యాదాద్రిలో వరుణయాగం

యాదాద్రి నరసింహుని సన్నిధిలో వరుణయాగం వైభవంగా జరిగింది. వేదపండితుల వేదపారాయణాలు, మంత్రోచ్ఛారణల మధ్య యాగం కొనసాగింది. రెండోరోజు శతరుద్రాభిషేకం, స్తపనం,

Read More

గుజరాత్‌నే కాపీ కొట్టారు… KTRకు ఎంపీ అర్వింద్ కౌంటర్

ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారారంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర

Read More

కాళేశ్వరానికి జాతీయ హోదా రావొద్దనే కేసీఆర్ అలా చేశారు…

కాళేశ్వరానికి జాతీయ హోదా రావొద్దనే సంబంధిత డాక్యుమెంట్లను కేంద్రానికి సీఎం కేసీఆర్ సబ్ మిట్ చేయలేదని అన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రా

Read More

తేనెటీగల దాడి : 24 మంది విద్యార్థులకు గాయాలు

నారాయణపేట: తేనెటీగల దాడిలో 24 మంది స్టూడెంట్స్ గాయపడ్డ సంఘటన నారాయణపేట నియోజకవర్గంలో జరిగింది. కోయిలకొండ మండలం సురారంలోని ప్రభుత్వ హై స్కూల్ లో శనివార

Read More

వరద వస్తుంది.. మన డ్యాముల్లో నీళ్లు నిండుతున్నై

రెండు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను తెలంగాణ డ్యాముల్లోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ప్రాణహితలోకి నీరు వచ్చి చేరడంతో నదిలోని నీట

Read More

కరీంనగర్ లో రూ.10కే చీర ఆఫర్ : ఎగబడ్డ జనం..తోపులాట

కరీంనగర్:  ఆషాడం మాసం సేల్స్ లో భాగంగా కరీంనగర్ లోని ఓ షాపింగ్ మాల్ లో కస్టమర్లను ఆకట్టుకోవాలని బంపర్ ఆఫర్ ఇచ్చారు. పది రూపాయల చీర ఆఫర్ అనౌన్స్ చేయడంత

Read More

పాప కోసం… ఇద్దరు మహిళల గొడవ

వరంగల్ అర్బన్ : వరంగల్ ఎంజీఎంలో 10 రోజుల పాప కోసం ఇద్దరు మహిళలు గొడవ జరిగింది. పుట్టిన పసిపాప తమ పాపే అని ఇద్దరు తల్లులు చెప్పడం హాస్పిటల్ లో గందరగోళం

Read More

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వ  తీరుపై  మండిపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్. బడ్జెట్ లో తెలంగాణకు  సరైన  కేటాయింపులు  లేవన్నారు. రాష్ట్రం  నుంచి  ఎన్న

Read More

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర  హోంమంత్రిగా  బాధ్యతలు  చేపట్టాక  తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో CISF అధికారులతో సమావేశం అవుతారు. ఆతర్వాత బీజేపీ  సభ్యత్వ నమోద

Read More

మిషన్ భగీరథ పైపులు అమ్ముకున్నరు

దొంగిలించిన వారే పోలీస్ స్టేషన్లో కేసు బయటకి పొక్కడంతో కాపాడేందుకు రంగంలోకి దిగిన నేతలు వాచ్ మెన్ ను బలి చేసేందుకు యత్నాలు! మిషన్ భగీరథ పథకంలో భాగంగా

Read More

సెస్ మంట.. రూ. 50 కోట్లు

వాహనదారులపై అదనపు భారం ఆర్థిక మంత్రి ప్రకటనపై నగరవాసుల గరం రాత్రికి రాత్రే రేట్లు పెంచిన ఆయిల్‌ కంపెనీలు పలుచోట్ల నో స్టాక్‌ బోర్డులు కేంద్ర బడ్జెట్

Read More

సైకిల్ తొక్కిన మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ బైసైకిలింగ్ క్లబ్, చరక్ స్కూల్ ఆధ్వర్యంలో వరల్డ్ బైసైకిల్ డే ఈవెంట్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు కేంద్ర హోంశాఖ సహ

Read More

గోల్డ్ స్మగ్లింగ్ పెరుగుతుంది

డ్యూటీ పెంపుపై ఆభరణాల రంగం అసంతృప్తి ముంబై: బంగారం దిగుమతులపై కస్టమ్‌ డ్యూటీని పెంచడంపై నగల వ్యాపారులు మండిపడ్డారు . దీనివల్ల ఆభరణాల రంగం దెబ్బతినడమే

Read More