తెలంగాణం

నేడు తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్..

హైదరాబాద్‌‌, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రాష్ట్రానికి రానున్నారు. కరీంనగర్, వరంగల్‌ లో జరిగే బహ

Read More

నా సీటు 200 కోట్లకు అమ్ముకున్నారు: జితేందర్ రెడ్డి

మహబూబ్‌ నగర్, వెలుగు:‘టీఆర్‌‌ఎస్‌‌ వందల కోట్లకు ఎంపీ టికెట్లు అమ్ముకుంది. రాష్ట్రంలోని ప్రతి సామాన్యుడు అంటున్నడు. అందులో నా సీటు పాలమూరుకే ఎక్కువ రేట

Read More

11 మందికి ఐఏఎస్‌లుగా ప్రమోషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ హోదాలో పని చేస్తున్న 11 మంది ఆఫీసర్లకు కన్ ఫర్డ్ ఐఏఎస్ లుగా ప్రమోషన్లు లభించాయి. యూపీఎస్సీ చైర్మన్ అరవ

Read More

కారు వర్సెస్ పదహారు

సారుకు, ఢిల్లీల సర్కారుకు నడుమ పదహారు నంబరుంది .అసెంబ్లీ జోష్ తోని ఎంపీ ఎన్నికల్ల 16 సీట్లు గెల్చుడు కష్టంగా దని గులాబీ పార్టీ నమ్ముతున్నది. క్యాండేట్

Read More

300 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారా: దత్తాత్రేయ

ఫెడరల్ ఫ్రంట్ అతుకుల బొంత సీఎం కేసీఆర్ పై దత్తాత్రేయ ఫైర్ ముఖ్యమంత్రి  కేసీఆర్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత బండా

Read More

పలు పార్టీల ప్రచారాలతో హోరెత్తుతున్న మల్కాజిగిరి

జోరుగా వివిధ పార్టీల నేతల ప్రచారం టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ రోడ్డు షోలు నేడు ఎల్బీ స్టేడియంలో జనసేన బహిరంగ సభ హైదరాబాద్, వెలుగు: మల్కాజిగిరి నియోజకవర్గ

Read More

మోడీ ఐదేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్ : KCR

తెలంగాణ ప్రజలకు మాత్రమే తాము ఏజెంట్లమన్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా  ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ లోక్ సభ స్థానం, మెదక్ లోక్ సభ స

Read More

డ్రైవర్ కు ఫిట్స్..క్వాలీస్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

కామారెడ్డి : డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఎదురుగా వస్తున్న క్వాలీస్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ సంఘటన కామారెడ్డి మండలం అడ్లూరు బైపాస్‌ నేషనల్ హైవే దగ

Read More

హీట్ జోన్ లో తెలంగాణ : మే లో మాడు పగిలే ఎండలు

తెలంగాణలో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో హీట్ వేవ్ మరింతగా పె

Read More

కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి : కడియం

సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి అన్నారు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. బుధవారం ఆయన వరంగల్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. “ తెలంగాణ అభివృద్ధి చ

Read More

హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ వంచించారు

రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ వంచించారని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. 2014 ఎన్నికలలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలే

Read More

మోడీ మళ్లీ PM అయితే కేసీఆర్ సన్యాసం తీసుకుంటారా..

సిఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు దత్తాత్రేయ. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం 30వేల కోట్ల గ్రాంట

Read More

PSలో భార్య ఫిర్యాదు: రోడ్డుపై భర్త ఆత్మహత్యా యత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మేయిన్ రోడ్డుపై ఓవ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు అతన్ని హుటాహుటిన గవర్నమెంట్ హా

Read More