
తెలంగాణం
ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం నేటితో పూర్తి
శాసనమండలిలో శుక్రవారంతో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. వీరిలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, పాతూరిసుధాకర్ రెడ్డి , షబ్బీర్ అలీ, సలీం, ఎంఎస్ ప్రభా
Read Moreఏడుగురు ఎంపీ అభ్యర్థులకు సోషల్ అంటే తెల్వద్దంట
వెలుగు: ప్రపంచమంతా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ పరుగులు తీస్తుంటే.. మన నాయకుల్లో కొంత మందికి అసలు సోష ల్ మీడియా అంటేనే తెల్వదంట. ఇంకొందరు ఫేస్ బుక్ ద
Read Moreటీఆర్ఎస్ పార్టీ ధనికులకు టికెట్లు అమ్ముకుంది: ఎల్. రమణ
హైదరాబాద్ లోని టీడిపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీడిపీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర
Read Moreనేడు తెలుగు రాష్ట్రాల్లో మోడీ ప్రచారం
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్లో
Read Moreఇంటి అద్దె అడిగాడని కత్తితో పొడిచాడు
హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంటి అద్దె అడిగిన యజమానిని ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచాడు. గురువారం అర్
Read Moreటిఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి
మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు అరికెల నర్సారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అరికెల టిఆర
Read More‘బ్యాలెట్’తోనైనా బాధ తీర్తదా?
నల్గొండలో 480 మంది పోటీ వ్యవసాయాన్ని కాపాడాలంటూ తమిళనాడులో వెయ్యి మంది రైతులు తమ ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలని బెల్గాం మరాఠీల నామినేషన్లు ఇప్పుడు
Read Moreఅంబులెన్స్కు దారి ఇవ్వండి
వెలుగు: ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం సందర్భంగా అంబులెన్స్కు దారి ఇవ్వండనే నినాదంతో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు వీధి నాటకాన్ని ప్రదర్
Read Moreకార్మికనగర్ వాసుల కష్టాలు పట్టించుకోరా ?
బోరబండ పరిధిలోని కార్మికనగర్ లో ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు. ప్రధానంగా మౌలిక వసతుల లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు
Read Moreసిద్దిపేట జిల్లాలో జైన మత ఆనవాళ్లు
వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంకూరెల్ల గ్రామంలో జైన మతానికి చెందిన ఆనవాళ్లు లభించాయి. ఇక్కడే ఉన్న మాంధాతగుట్ట జైనుల ధ్యానక్షేత్రంగా ఉండేదని దొరిక
Read Moreసీఎం కేసీఆర్ ను శరత్ తప్పుదోవ పట్టించాడంటున్న పాలోళ్లు
మంచిర్యాల రైతు ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. భూ సమస్యపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన శరత
Read Moreఒక్కో పార్టీ కార్యకర్తకు రోజుకు రూ.1000 వరకు ఖర్చు
సిటీలో ఎన్నికల వేడి క్రమంగా ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు సహా ఇతర పార్టీల నేతలు ప్రచారంలోకి దిగారు. తమ వెంట ఉంటూ జెండాలు మోయడమే గాక జేజేలు పలికే కార్
Read Moreప్రమాదంలో ప్రతిపక్షం
ప్రజాస్వామ్య సౌధానికి ప్రతిపక్షం మూలస్తంభం. కానీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ఉనికిలోనే లేకుండా పోయే పరిస్థితి త్వరలో తలెత్తేలా కనిపిస్తున్నది. ప్రధా
Read More