
తెలంగాణం
కారుకు పంక్చర్ షురూ: లక్ష్మణ్
ఎమ్మె ల్సీ ఎన్ని కల్లో టీఆర్ఎస్కు చెంపపెట్టులాంటి తీర్పు వచ్చిందని, ఇవే ఫలితాలు లోక్ సభ ఎన్ని కల్లోనూ పునరావృతం అవుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక
Read Moreతెలంగాణ ప్రజలు ఇమాన్ దారులు: గద్దర్
తెలంగాణ ప్రజలు బేమాన్లు కాదని, ఇమాన్ దారులని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు . 17ఎంపీ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా .. తెలంగాణ ఇచ్చిన
Read Moreవారిని గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే
సికింద్రాబాద్, మల్కాజిగిరి ఎంపీ క్యాండిడేట్ గెలుపు బాధ్యతను అన్ని ప్రధాన పార్టీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థుల భుజాన వేశాయి. రెండు లోక్ సభ స్థా
Read More1న రాష్ట్రానికి రానున్న రాహుల్
ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ వచ్చే నెల 1న రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్ని కల ప్రచారంలో భాగంగా ఒకే రోజు మూడు లోక్ సభ సెగ్మెం ట్ల పరిధిలోని సభల్లో
Read Moreలోక్ సభ ఎన్నికలు: ఖమ్మంలో టైట్ ఫైట్
రాష్ట్రమంతటా రాజకీయం ఒకలెక్క ఉంటె..ఖమ్మంల మరో తీరుగ ఉంటదని ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట, తర్వాత కాంగ్రెస్ క
Read Moreప్రశ్నించే గొంతుకు ఓటేయమంటున్న రేవంత్ రెడ్డి
మల్కాజిగిరి, వెలుగు:ప్రశ్నించే గొంతుకే ఓటెయ్యాలని మల్కాజిగిరి లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలోని టీజేఎస్
Read Moreచిన్నారిని బలిగొన్న స్విమ్మింగ్ పూల్
స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ అపస్మారకస్థితి లోకి వెళ్లిం దో చిన్నారి. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు
Read Moreచేవెళ్ల సెగ్మెంట్.. డిసైడ్ చేసేది ఆడవాళ్లే..
రంగారెడ్డి, వెలుగు:చేవెళ్ల లోక్ సభ స్థానాన్ని మహిళా ఓటర్లు తీవ్రంగా ప్రభావితం చేయనున్నారు . ఒకరకంగా చెప్పాలంటే అభ్యర్థి గెలుపు వీరి ఓట్లపైనే ఆధారపడి ఉ
Read Moreభారీ మెజార్టీపై ఫోకస్ పెట్టిన మజ్లిస్ పార్టీ
హైదరాబాద్, వెలుగు:మజ్లిస్ కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి ఈసారి భారీ మెజార్టీ సాధించేందుకు పార్టీ సన్నద్ధమైంది. మజ్లిస్ నేత, సిట్టిం
Read Moreబీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి
టీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ, లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Moreసీఎం కేసీఆర్ ఆదేశం : పరిష్కారమైన రైతు శరత్ భూమిపట్టా సమస్య
మంచిర్యాల: సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతు శరత్ భూమి సమస్య గంటల్లో పరిష్కారమైంది. రైతు శరత్ భూమి ఇతరులకు పట్టా చేశారన్న ఆరోపణలపై కలెక్టర్ భారతి హోళికేరి చర
Read Moreకారెక్కినా.. సైకిల్ మర్చిపోలేకపోతున్న నామా
ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న నామా నాగేశ్వర రావు ఈ రోజు రోడ్ షోలో మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుకే ఓటేయమని నాలుక్కరుచుకున్నారు.
Read Moreచెన్నూరులో చెల్లని పైసా పెద్దపల్లి లో చెల్లుతుందా? : శ్రావణ్
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీకి చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ అన్నారు. ‘ముగ్గురు ఎమ్మె
Read More