
తెలంగాణం
కాలేజీ బస్సు బీభత్సం- పెళ్లి కావాల్సిన జంట మృతి
మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ జంట అర్ధాంతరంగా మృత్యుఒడిలోకి వెళ్లారు. బైక్పై వెళుతున్న వారిని ఓ కళాశాల బస్సు ఢీకొట్టడంతో.. యువకుడ
Read Moreరాష్ట్రవ్యాప్తంగా తనికీలు.. భారీగా నగదు స్వాధీనం
లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా తనికీలు చేపట్టారు పోలీసులు. ఇందులో భాగంగా.. భారీ మొత్తంలో నగదు, లిక్కర్ ను పట్టుకున్నట్లు తెలిపార
Read Moreరాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలనే టీఆర్ఎస్లో చేరా: నామా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చూసే టీఆర్ఎస్లో చేరానని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టీఆర్
Read Moreకేసీఆర్ తీరు.. రాజ్యాంగానికి విరుద్ధం : వీరప్పమొయిలీ
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ కు మెజార్టీ ఉన్నా.. ఇతర పార్టీల్లో గెలిచిన నాయకులను లాగేసుకుంటున్నార
Read Moreఇసుక లారీ బీభత్సం..ఒకరి మృతి
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. స్పీడుగా వచ్చిన లారీ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బైపాస్ రోడ్ లో బైక్ ను ఢీకొంది. దీంతో ఒకరు అక్క
Read Moreమోడీ పోతేనే అచ్చేదిన్ : కేటీఆర్
ప్రాంతీయ పార్టీలే ఢిల్లీ రాజకీయాలను శాసించబోతున్నాయని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం అభివృద్ధిలో వెనకబడిందన్న
Read Moreఆ ధైర్యం, దమ్మూ ఉంటే ఉత్తమ్ రాజీనామా చేయాలి.: జగదీశ్ రెడ్డి
ఈ లోక్సభ ఎన్నికల్లో తామే గెలుస్తామంటున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… నిజంగా గెలుస్తానని ధైర్యం, దమ్ము ఉంటే ఈ క్షణమే తన పదవికి రాజీన
Read Moreఎన్నికల కోసమే పవన్ KCRను తిడుతున్నారు : పోసాని
తెలంగాణలో ఆంధ్రులను కొడుతున్నారు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడారు పోసాని..”తెలంగాణలో ఆంద్రులను
Read Moreకిషన్ రెడ్డి తరపున ప్రచారం చేస్తా : దత్తాత్రేయ
ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రానందుకు ఎలాంటి నిరాశ చెందలేదని బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ రోజు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
Read Moreతెలంగాణ బీజేపీ: లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా
తెలంగాణ నుండి లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ను రిలీజ్ చేశారు ఆ పార్టీ సెక్రెటరీ జేపీ నడ్డా. శుక్రవారం తొలి జాబితాను వి
Read Moreరాజన్నసిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య
రాజన్న సిిరిసిల్ల : అప్పుల బాధ తట్టుకోలేక నేత కార్మికుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగింది. సారయ్య (70) అనే నేత క
Read Moreవిష ప్రయోగానికి గురై 15 జంతువులు మృతి
విష ప్రభావం చేత ఆరు కుక్కులు, తొమ్మిది పందులు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ సమీపంలో జరిగింది. ఘట్కేసర్ సమీపంలోని కొరేముల్ల గ
Read Moreటికెట్ ఇవ్వకపోయినా..పెద్దపల్లి ప్రజలతోనే ఉంటా : వివేక్ వెంకటస్వామి
తెలంగాణ ఏర్పాటు కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో తన పాత్రను గుర్తించే టీఆర్ఎస్ లో చేరినప్పుడు.. టికెట్ ఇస్తామని
Read More