
హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నింటిని సందర్శకులకు చూపడం కోసం తెలంగాణ పర్యాటక శాఖ హోప్ ఆన్ –
హోప్ ఆఫ్ పేరిట టూరిజం ప్యాకేజీ ప్రారంభించింది.
- ప్రపంచంలోనే మొట్టమొదటి చేతితో తయారు చేసిన కార్ల మ్యూజియం సుధా కార్స్ మ్యూజియం హైదరాబాద్లో ఉంది.
- క్రీ.శ.1591లో చార్మినార్ నిర్మాణం పూర్తయింది.
- ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ను మహ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు.
- కుతుబ్షాహీ రాజవంశ సమాధులు అన్ని హైదరాబాద్లో ఒకే దగ్గర నిర్మించారు.
- గోల్కొండ కోట అసలు పేరు మంకాల్.
- గోల్కొండ కోటలో మొదటి నిర్మాణం 1143లో పూర్తయింది.
- గోల్కొండ కోటలో మొత్తం 87 బురుజులు ఉన్నాయి.
- చౌమహల్ అంటే నాలుగు ప్యాలెస్లు.
- చౌమహల్ ప్యాలెస్ నిర్మాణం సలాబత్ జంగ్ కాలంలో ప్రారంభమైంది.
- సాలార్జంగ్ మ్యూజియం అర్ధచంద్రాకారంలో నిర్మించారు.
- సాలార్జంగ్ మ్యూజియాన్ని సాలార్జంగ్ –3 జ్ఞాపకార్థం నిర్మించారు.
- దేశంలోని అతి పెద్ద మ్యూజియంలలో సాలార్జంగ్ మ్యూజియం మూడో స్థానంలో ఉంది.
- మక్కామసీదు నిర్మాణాన్ని మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ పూర్తి చేశారు.
- ఇరాన్లోని టెహ్రాన్ నగరంలో ఉన్న షా ప్యాలెస్కు ప్రతి రూపంగా ఉన్న హైదరాబాద్లోని నిర్మాణం చౌమహల్ ప్యాలెస్.
- తేలు ఆకారంలో ఫలక్నుమా ప్యాలెస్ను
- నిర్మించారు.
- 1887లో నిజాం కళాశాల ప్రారంభించారు.
- 1595లో దారుషిఫాను నిర్మించారు.
- 1937లో జుబ్లీహాల్ను నిర్మించారు.
- 1937లో ఉస్మానియా యూనివర్సిటీని
- స్థాపించారు.
- 1866లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్
- నిర్మించారు.
- హైకోర్టు భవన రూపశిల్పి శంకర్లాల్.
- హైకోర్టు భవనం 1920లో ప్రారంభించారు.
- ప్రస్తుత శాసనసభ భవనాన్ని మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మించారు.
- సిటీ కాలేజ్ను 1929లో నిర్మించారు.
- నిజాం తన సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా జూబ్లీహాల్ను నిర్మించారు.
- పురానాపూల్ అనేది ఒక వంతెన.
- మొజంజాహీ మార్కెట్ను ఏడో నిజాం 1935లో నిర్మించారు.
- పురానాపూల్ వంతెనను 1578లో
- నిర్మించారు.
- పురానాపూల్ను నిజాం ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించారు.
- ప్రస్తుత రాజ్భవన్ను 1930లో నిర్మించారు.
- ఓడను తలపించేలా నిర్మించిన భవనం రాజ్భవన్.
- హైదరాబాద్ హౌస్ను ఢిల్లీలో నిర్మించారు.
- సీతాకోక చిలుక ఆకారంలో నిర్మించిన భవనం హైదరాబాద్ హౌస్.
- రాష్ట్రపతి నిలయం బొల్లారం ప్రాంతంలో నిర్మించారు.
- పాయిగా సమాధులు దక్షిణ తాజ్మహల్గా పేరుగాంచాయి.
- బెల్లావిస్టా అంటే బ్యూటీఫుల్ వ్యూ.
- సికింద్రాబాద్ క్లాక్టవర్ను 1860లో నిర్మించారు.
- రేమాండ్స్ సమాధి మలక్పేటలో ఉంది.
- తారామతి బారాదరి నిర్మాణం హైదరాబాద్ నగరంలో ఉంది.
- వేయి స్తంభాల గుడి హనుమకొండ జిల్లాలో ఉంది.
- వేయి స్తంభాల గుడిని 1163 సంవత్సరంలో వరంగల్లో నిర్మించారు.
- వేయి స్తంభాల గుడిని కాకతీయుల కాలంలో నిర్మించారు.
- వేయి స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించాడు.
- వేయి స్తంభాల గుడిలో విష్ణు, శివుడు, సూర్యుడి విగ్రహాలు ఉన్నాయి.