TG: జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లు వీళ్లే...

TG:  జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లు వీళ్లే...

తెలంగాణలోని  పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను నియమించింది ప్రభుత్వం. నిర్మల్ జిల్లాకు సయ్యద్ అర్జుమంద్ అలీ, సిరిసిల్లకు నాగుల సత్యనారాయణ, కరీంనగర్ కు సత్తు మల్లయ్య, రంగారెడ్డి ఎలుగుబంటి మధుసూధన్ రెడ్డి, వనపర్తికి జి.గోవర్థన్ రెడ్డి, సంగారెడ్డి గొల్ల అంజయ్యను నియమించింది.

Also Read :- ప్రయాణికులను కాపాడి.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి 

 అటు కామారెడ్డి మద్ది చంద్రకాంత్ రెడ్డి, మెదక్ సుహాసిని రెడ్డి, నారాయణపేట్ విజయ్ కుమార్, నాగర్ కర్నూల్ జి. రాజేందర్, వికారాబాద్ శేరి రాజేశ్ రెడ్డి, మహబూబ్ నగర్ మల్లు నర్సింహా రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు నీలి శ్రీనివాసులను అపాయింట్ చేస్తూ ప్రభుత్వం జీవోలు విడుదల చేసింది.