జేఈఈ అడ్వాన్డ్స్​లో సీఓఈ స్టూడెంట్ల ప్రతిభ

జేఈఈ అడ్వాన్డ్స్​లో సీఓఈ స్టూడెంట్ల ప్రతిభ

బెల్లంపల్లి, వెలుగు :  జేఈఈ అడ్వాన్డ్స్​ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) లో చదువుతున్న12 మంది విద్యార్థులు అర్హత సాధించారని ప్రిన్సిపాల్ దూట శ్రీధర్ తెలిపారు. స్టూడెంట్స్ షేక్ సుభాన్, కె.శ్రీని వాస్, ఎం.సాయిరాం, కె.షారోన్, డి.రాజేందర్, ఎస్.ఆదర్శ్, ఎస్.అభిలాష్​, సీహెచ్.సాయికు మార్, ఎస్.వెంకటేశ్వర్, బి.అంజిబాబు, జి.చరణ్, ఐ.శ్రీహర్ష ప్రణయ్ కుమార్ అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఓఈలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ స్టూడెంట్లను ప్రిన్సిపాల్, టీచర్లు అభినందించారు.