ఫిబ్రవరి 3 నుంచి 7 మధ్య మలేషియా టూరిజం రోడ్‌‌‌‌షోలు

ఫిబ్రవరి 3 నుంచి 7 మధ్య మలేషియా టూరిజం రోడ్‌‌‌‌షోలు

హైదరాబాద్, వెలుగు: మలేషియా టూరిజం డిపార్ట్‌‌‌‌మెంట్ ఈ నెల 3 నుంచి 7 మధ్య  అతిపెద్ద టూరిజం రోడ్‌‌‌‌షోను నిర్వహించనుంది. హైదరాబాదు, బెంగళూరు, కొచ్చి వంటి ముఖ్యమైన నగరాలలో ఈ రోడ్‌‌‌‌షోలు ఉంటాయి. ఈ ఈవెంట్లలో  మలేషియాకు చెందిన 62 మంది సేల్స్ ప్రతినిధులు పాల్గొంటారు.  కిందటేడాది మలేషియాను  10 లక్షల మంది భారతీయ పర్యాటకులు సందర్శించారని అంచనా.